నెల్లూరు: ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు-2022 పురస్కరించుకొని, రాస్ట్రంలో ఉభయ గోదావరి,నెల్లూరు జిల్లాలో వరదలలో సమయంలో అత్యుత్తమ సేవలు అందించిన జిల్లా అధికారులకు,సహాయ సిబ్బందికి రాస్ట్రంలోని వివిధ జిల్లాలలో ఉత్తమ పశు సంవర్ధక సేవలు అందించిన పశు వైద్యులకు రాష్ట్ర స్తాయి ఉత్తమ సేవ పురస్కారాలను అందించారు. ఈ కార్యక్రమంలో గౌరవ పశు సంవర్ధక,మరియు మత్యశాఖ మంత్రి డాక్టర్ సిదిరి.అప్పలరాజు,వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీమతి పూనమ్.మాలకొండయ్య,పశుసంవర్ధకశాఖ సంచాలకు డాక్టర్ ఆర్.అమరేంద్ర కుమార్ ముఖ్య అతిధులుగా పాల్గొని నెల్లూరుజిల్లా పశుసంవర్ధక శాఖకు ఆరు అవార్డులు ప్రధానం చేశారు.అవార్డు గ్రహీతలైన జిల్లా పశుసంవర్ధక అధికారి డాక్టర్.బి.మహేశ్వరుడు,కందుకూరు ఉప సంచాలకులు డాక్టర్.కె.సి.హెచ్.వి.చంద్ర శేఖర్, ఆత్మకూరు ప్రాంతీయ పశు వైద్య శాల సహాయ సంచాలకులు డాక్టర్.యస్.జయచంద్ర,పశువైద్యులు డాక్టర్.ఎ.రామ చంద్రరెడ్డి,పెనుబల్లి గ్రామీణ పశు వైద్యశాల,వెటర్నరీ లైవ్ స్టాక్ ఆఫీసర్ ఆర్.శ్రీనివాసులు,శ్రీ పురందర పురం రైతు భరోసా కేంద్ర పశు సంవర్ధక సహాయకులు వింజమూరు మనోజ్ కుమార్ లకు ఈ అవార్డులను మంత్రి అందించారు.
అమరావతి: దేశంలో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు పట్టుబడ్డారు. అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో CISF సెక్యూరీటి అధికారులు,…
అమరావతి: మే 13వ తేదిన ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల రోజు, అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనల బాధ్యులు అయిన…
దొరికిన ఎమ్మేల్యే కాకాణి కారు ? అమరావతి: కర్ణాటక రాజధాని బెంగళూరు సమీపంలో రేవ్పార్టీ జరిగింది. ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని…
ఓల్డ్ మోడల్ హెలికాప్టర్ వల్లే ప్రమాదం? అమరావతి: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ(63) అదివారం హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందారు.. ఆయన…
అమరావతి: ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కాన్వాయ్ ప్రమాదానికి గురైనట్లు అక్కడి మీడియా తెలిపింది..ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కాన్వాయ్…
రోహిణి కారై ఎండ ప్రతాపం చూడకుండానే ? అమరావతి: రెండున్నర సంవత్సరాల “ఎలనినో” సీజన్ ముగియడం,,మే నెల ప్రారంభం నుంచే…
This website uses cookies.