DISTRICTS

మేజర్ ధ్యాన్ చంద్ జయంతి సందర్బంగా క్రీడా పోటీలు-సిఇఓ పుల్లయ్య

నెల్లూరు: హాకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్ చంద్ జయంతి సందర్బంగా అగష్టు 29వ తేదిన జాతీయ క్రీడా దినొత్సవం నిర్వహించుకోవడం జరుగుతుందని జిల్లా క్రీడాప్రాధికారసంస్థ సిఈఓ పుల్లయ్య తెలిపారు.ఈ సందర్బంను పురస్కరించుకుని జిల్లా క్రీడా ప్రాధికారా సంస్థ,ఏ.సి.సుబ్బారెడ్డి స్టేడియంలో 5 క్రీడాంశంల్లో పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు.1.హాకీ(మహిళలు,పురుషులు),,2.పూట్ బాల్(పురుషులు),, 3.అథ్లెటిక్స్(మహిళలు,పురుషులు),, 4.బ్యాక్సింగ్(బాలురు,బాలికలు),, 5.రెజ్లింగ్(పురుషులు) విభాగాల్లో పోటీలను,ర్యాలీను నిర్వహిస్తామన్నారు.క్రీడా పోటీల్లో విజేతలగా నిలిచిన క్రీడాకారులకు జాతీయక్రీడా దినొత్సవం సాయంత్రమే బహుమతులు ప్రధానం చేయడం జరుగుతుందన్నారు.ఉత్సహం,ఆశక్తి వున్న క్రీడాకారులు పైన తెలిపిన క్రీడాంశాలకు సంబంధించిన క్రీడాకారులు/టీములు 29వ తేది ఉదయం 8 గంటలకు హాజరై పేర్లను నమోదు చేసుకుని పోటీల్లో పాల్గొన్నాలని కోరారు.

Spread the love
venkat seelam

Recent Posts

అవ‌స‌ర‌మైనంత కాలం రిజ‌ర్వేష‌న్లు కొన‌సాగించాల్సిందే- మోహన్ భగవత్

అమరావతి: రాష్ట్రీయ స్వయం సేవక్ చీఫ్ మోహన్ భగవత్ రిజర్వేషన్స్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.ఆదివారం ఒక విద్యాసంస్థలో ప్రసంగిస్తూ…

12 hours ago

కేంద్ర ఎన్నికల పరిశీలకుల సమక్షంలో రెండో విడత మ్యాన్ పవర్ మేనేజ్మెంట్ ర్యాండమైజేషన్

నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లాలో పోలింగ్ విధులకు పోలింగ్ సిబ్బందిని ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. ఆదివారం…

12 hours ago

యువ‌త భ‌విష్యత్తే  మన రాష్ట్ర భవిష్య‌త్‌- డాక్ట‌ర్ పొంగూరు.నారాయణ

44 డివిజ‌న్ ఎన్నిక‌ల ప్ర‌చారం.. నెల్లూరు: యువ‌త భ‌విష్య‌త్తే...రాష్ట్ర భ‌విష్య‌త్ అని...మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు ఆలోచ‌న అని మాజీ…

1 day ago

ఆర్చరీ వరల్డ్‌ కప్-2024లో చరిత్ర లిఖించిన భారతీయ ఆర్చర్లు

అమరావతి: ఆర్చరీ వరల్డ్‌ కప్-2024లో భారత్ చరిత్ర సృష్టించింది..శనివారం షాంఘైలో జరిగిన ఈ టోర్నీలో భారత్ తొలిసారి హ్యాట్రిక్ గోల్డ్…

1 day ago

వైసీపీ మేనిఫెస్టో తేలిపోయిందా? ముఖ్యనేతల్లో తీవ్ర అసంతృప్తి

అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్ శనివారం మేనిఫెస్టో విడుదల చేశారు.కేవలం చేయగలిగినవి మాత్రమే చెబుతున్నామంటూ రెండు పేజీలతోనే మేనిఫెస్టో…

2 days ago

పించన్లు ,ఇంటింటికి వెళ్లి ఇవ్వండి లేదంటే అకౌంట్ కు బదలీ చేయండి-ఈ.సీ

=అమరావతి: రాష్ట్రంలో పించన్లు పంపిణీకి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి స్పష్టమైన ఆదేశాలు…

2 days ago

This website uses cookies.