అమరావతి: ఆదిత్య L-1 వర్స్ స్టేషన్ ను PSLV C-57 రాకెట్ నిర్దేశిత కక్ష్యలోకి 63 నిమిషాలు వ్యవధిలో ప్రవేశపెట్టింది..రాకెట్ నుంచి ఆదిత్య L-1 విజయవంతంగా విడిపోయిందని ఇస్రో వెల్లడించింది..దీంతో అమెరికా, జపాన్, యూరప్, చైనా తర్వాత సూర్యుడిపై రాకెట్ పంపిన ఐదో దేశంగా భారత్ నిలిచింది..సూర్యుడి రహస్యాలను శోధించేందుకు శనివారం ఉదయం 11.50 గంటలకు ఆంధ్రప్రదేశ్ లోని శ్రీహరి కోట సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ (SHAR) నుంచి ఆదిత్య L-1ను ప్రయోగించారు..ఆదిత్య L-1ను లెగ్రాంజ్ పాయింట్ 1 కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు దాదాపు 125 రోజులు పడుతుంది..తొలుత వర్స్ స్టేషన్ ను జియో ట్రాన్స్ ఫర్ కక్ష్యలోకి ప్రవేశపెట్టారు..అనంతరం అంతరిక్షంలో లాగ్రాంజ్ పాయింట్ అనేది పార్కింగ్ ఏరియా వంటిది..ఆదిత్య-L1 ఇక్కడకు చేరుకున్న తరువాత సూర్యుడి దగ్గర జరిగే పరిణామాలను మనకు తెలియచేస్తుంది..ఇలా సూర్యుడి చుట్టూ 5 లాగ్రాంజ్ పాయింట్లు ఉంటాయి.
తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శుక్రవారం వైభవంగా సీతా జయంతి ఉత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…
నెల్లూరు: రాష్ట్రంలో పోల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా…
హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్ ఇంటి స్థలం కొనుగొలుకు సంబంధించిన వివాదాంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు..ఈ పిటిషన్పై జస్టిస్…
రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…
అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…
అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…
This website uses cookies.