అమరావతి: చంద్రయాన్-3 అందించిన విజయంతో ఇస్రో అథిత్య ఎల్-1 మిషన్ విజయవంతం చేసేందుకు ఒక శాస్త్రవేత్తల బృందం తలమునకలై వుండగా,,మరో బృందం గగయాన్ ప్రయోగానికి సంబంధించి సన్నాహల్లో బిజీ బిజీగా వున్నారు..అక్టోబరులో గగయాన్ టెస్ట్ ప్లయిట్(రాకెట్) ను పంపేందుకు ప్రయత్నాలను చేస్తున్నారు.. ఈ ప్రయోగంలో అతి కీలకమైన క్రయోజనిక్ ఇంజిన్(గగయాన్ కు ఉపయోగించే MARK 3)ను తమిళనాడులోని తిరునల్వేలి జిల్లా మహేంద్రగిరిలో వున్న అంరిక్ష పరిశోధన కేంద్రంలో 720 సెకన్ల పాటు మండించి,టెస్ట్ ట్రయల్ ను విజయవంతంగా నిర్వహించినట్లు ఇస్రో తెలిపింది..గగయాన్ మిషన్ లో 3 అస్ట్రోనాట్స్ ను అంతరిక్షంలో తీసుకుని వెళ్లి వాళ్లు అక్కడ పరిక్షలు జరిపిన అనంతరం వారిని తిరిగి సురక్షితంగా భూమిపైకి తీసుకుని వచ్చేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు..భూమికి 400 కిలోమీటర్లు పైన అస్ట్రోనాట్స్ వివిధ రకాల పరిక్షలు నిర్వహిస్తారు..
అమరావతి: దేశంలో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు పట్టుబడ్డారు. అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో CISF సెక్యూరీటి అధికారులు,…
అమరావతి: మే 13వ తేదిన ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల రోజు, అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనల బాధ్యులు అయిన…
దొరికిన ఎమ్మేల్యే కాకాణి కారు ? అమరావతి: కర్ణాటక రాజధాని బెంగళూరు సమీపంలో రేవ్పార్టీ జరిగింది. ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని…
ఓల్డ్ మోడల్ హెలికాప్టర్ వల్లే ప్రమాదం? అమరావతి: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ(63) అదివారం హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందారు.. ఆయన…
అమరావతి: ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కాన్వాయ్ ప్రమాదానికి గురైనట్లు అక్కడి మీడియా తెలిపింది..ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కాన్వాయ్…
రోహిణి కారై ఎండ ప్రతాపం చూడకుండానే ? అమరావతి: రెండున్నర సంవత్సరాల “ఎలనినో” సీజన్ ముగియడం,,మే నెల ప్రారంభం నుంచే…
This website uses cookies.