అమరావతి: మనీలాండరింగ్, చీటింగ్ కేసులో తీహార్ జైలులో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్,,BRS MLC కవితపై లేఖ రూపంలో ఆరోపణలు చేశారు.. బుదవారం కవితతో జరిగిన వాట్సాప్ చాటింగ్ వివరాలు అంటూ 20 పేజీల లేఖను తన లాయర్ ద్వారా విడుదల చేశారు..ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, సత్యేంద్రజైన్ ఆదేశాల మేరకు హైదరాబాద్ లోని BRS పార్టీ ఆఫీసులో 15 కోట్ల రూపాయలు ఇచ్చినట్లు తన లేఖలో స్పష్టం చేశాడు..
MLC కవిత పేరును, తన ఫోన్ లో కవిత అక్క TRS పేరుతో సేవ్ చేసుకున్నాడు…కవితతో చాటింగ్ చేసినట్లు చెబుతున్న ఆరు పేజీల చాట్ వివరాలను వెల్లడించాడు..అక్కా.. అక్కా అంటూ పరుమార్లు తెలుగులోనూ చాట్ చేశారు. BRS MLC కవితతో చాట్ చేసిన వివరాలతో పాటు ఎవరి ఆదేశాలతో డబ్బులు…ఎక్కడ…ఎప్పుడు అప్పగించింది వివరంగా వివరిస్తూ దీనిపై విచారణ చేయాలంటూ లేఖను చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, కేంద్ర హోం మంత్రికి, ఢిల్లీ లెఫ్ట్ నెంట్ గవర్నర్ కు.. సీబీఐ డైరెక్టర్ కు, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ లు దీనిపై విచారణ చేయాల కోరారు..వాట్సాప్ చాట్ లో కోడ్ భాష వివరాలను కూడా లేఖలో స్పష్టం చేశారు సుఖేష్ చంద్రశేఖర్… AK అంటే అరవింద్ కేజ్రీవాల్ అని.. SJ అంటే సత్యేంద్రజైన్ అని.. మనీష్ అంటే మనీష్ సిసోడియా అని.. అరుణ్ అంటే అరుణ్ పిళ్లై అని..JH అంటే జూబ్లీహిల్స్ అని.. ఆఫీస్ అంటే పార్టీ హెడ్ క్వార్టర్ ఆఫ్ ద TRS అని.. ప్యాకేజీ అంటే 15 కోట్ల రూపాయలు అని వివరించాడు..BRO అంటే సత్యేంద్రజైన్ అని…15 Kg నెయ్యి అంటే 15 కోట్ల రూపాయల డబ్బు అని.. 25 Kg నెయ్యి అంటే 25 కోట్ల రూపాయలు అని.. సిస్టర్ అంటే K.కవిత అని పేర్కొన్నారు.. సుఖేష్ చాటింగ్ పై బీఆర్ఎస్ పార్టీలో చర్చనీయాంశం మారింది.. సుఖేష్ ను కవిత బ్రో అని సంబోధిస్తే… కవిత అక్కా అంటూ తెలుగు సుఖేష్ చాట్ చేయడం గమనించ తగ్గ ఆంశం…మరి దినిపై ఏజెన్సీలు ఎలా స్పందిస్తాయో వేచి చూడాలి..
అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురంలో కచ్చితంగా ఓడిపోతారని, ఆయనను ఓడించి పంపకపోతే తన పేరు మార్చుకుంటానని ముద్రగడ…
అమరావతి: కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలు అయిన ఉత్తరప్రదేశ్లోని అమేథి, రాయ్బరేలి స్థానాల నుంచి పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థులపై కొనసాగుతున్న…
అమరావతి: వైసీపీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 7 నెలలు తిరిగాను అని,,ఆ సమయంలో నేను గమనించింది.అ పార్టీలో వుంటే ప్రజాసేవా…
అమరావతి: 1901 తరువాత తొలిసారిగా ఏప్రిల్ ఉష్ణోగ్రతలు ఈ స్థాయిలో నమోదు అయ్యాయి.. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఏప్రిల్లో వడగాలులు…
అమరావతి: దక్షిణ చైనాలో గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ లోని ఓ హైవేపై రోడ్డు కొంత భాగం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో సుమారు 19…
మే 2 నుంచి ప్రతి ఇంటికి ఓటరు స్లిప్పులు.. నెల్లూరు: 2024 సాధారణ ఎన్నికల ప్రక్రియలో ప్రధానఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ…
This website uses cookies.