హైదరాబాద్: సూపర్ స్టార్ కృష్ణ సతీమణి, మహేష్ బాబు మాతృమూర్తి ఇందిరాదేవి మరణించారు. బుధవారం ఉదయం గుండె సంబంధిత వ్యాధితో హస్పటల్ లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. కృష్ణ రెండో భార్య అయిన విజయనిర్మల 2019 మరణించారు.కృష్ణ ఆ షాక్ నుంచి తేరుకోక ముందే, కృష్ణ, పెద్దబ్బాయి రమేష్ బాబు జనవరి 2022 చనిపోవటం,,ఇటీవల కృష్ణ స్నేహితుడు, సీనియర్ నటుడు కృష్ణం రాజు మరణించినప్పుడు అయన ఆవేదన చెందటామె కాకుండా, పెద్దగా ఏడ్చేశారు. నేడు భార్య ఇందిరాదేవి దూరం అయ్యారు.
కృష్ణ,ఇందిరాదేవిలకు 5 గురు సంతానం..పెద్దమ్మాయి పద్మావతిదేవి,రెండో అమ్మాయి మంజుల,మూడో అమ్మాయి ప్రియదర్శిని కాగా పెద్ద కుమారుడు రమేష్ బాబు,రెండోకుమారుడు మహేష్ బాబు.
రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…
అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…
అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…
రూ.10 వేల కోట్ల మేరకు అక్రమ ఇసుక రవాణా.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా…
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…
సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…
This website uses cookies.