నెల్లూరు: ప్రైవేటు విద్యాసంస్థలలో వరస గా జరుగుతున్న లైంగిక దాడులు, విద్యాబోధన, అధిక ఫీజు వసూలు పేరుతో అత్యంత కర్కసంగా విద్యార్థుల జరుగుతున్న దాడుల ఘటనలపై, ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు ,విద్యార్థి, తల్లిదండ్రులతో ,కలెక్టర్,ఎస్పీ,డి.ఈ.ఓలు బాలల హక్కుల పరిరక్షణ కమిషన్,విద్యార్థి తల్లిదండ్రులకు” భరోసా, అవగాహన సదస్సు సమావేశం నిర్వహించాలని ది పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ సభ్యులు ఒక ప్రకటనలో కోరారు. సుప్రీంకోర్టు ఆదేశాలను, విద్య హక్కు చట్టం 2009, నియమా, నిబంధనలను అన్ని ప్రాథమిక ,ప్రాథమికోన్నత ,ఉన్నత విద్యాసంస్థలలో కఠినంగా అమలు చేసేల చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అన్ని ప్రైవేటు విద్యాసంస్థలలో,జిల్లా ,మండల స్థాయిలో విద్యార్థి, విద్యార్థి తల్లిదండ్రులు యాజమాన్యాలు సిబ్బందితో కూడిన కమిటీలను తక్షణమే ఏర్పాటు చేయాలని, ప్రతి విద్యా సంస్థ నోటీసు బోర్డుపై విద్యా కమిటీ పేర్లు ఫోన్ నెంబర్లతో,రక్షణకు సంబంధించిన ఫోన్ నెంబర్లు ఉంచే విధంగా తక్షణమే ఆదేశాలు జారీ చేయాలని, ఈ ప్రక్రియ పర్యవేక్షణకు విద్యాశాఖ ,పోలీస్ ,రెవెన్యూ సిబ్బందితో కూడిన పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు చేయాలని యుద్ధ ప్రాతిపదికన అమలుకు పూనుకోవాలని విజ్ఞప్తి చేశారు.
రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…
అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…
అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…
రూ.10 వేల కోట్ల మేరకు అక్రమ ఇసుక రవాణా.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా…
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…
సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…
This website uses cookies.