హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి YSRTP దూరంగా ఉంటుందని,, బేషరతుగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు YSRTP అధ్యక్షురాలు YS షర్మిల చెప్పారు..శుక్రవారం తెలంగాణలో నామినేషన్స్ పర్వం ప్రారంభం అయిన సందర్బంలో అమె మాట్లాడుతూ YSRTP ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించారు..తెలంగాణ ప్రజల కోసం ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.. తెలంగాణలో కేసీఆర్ పై వ్యతిరేకత ఉందని,,వ్యతిరేక ఓటు చీలితే కేసీఆర్ తిరిగి సీఎం అవుతారని అభిప్రాయపడ్డారు..ఈ పరిస్థితుల్లో BRS తిరిగి అధికారంలోకి రాకుండా చూసేందుకు కాంగ్రెస్ పార్టీకి పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్టు షర్మిల వెల్లడించారు.
అమరావతి: మే 13వ తేదిన ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల రోజు, అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనల బాధ్యులు అయిన…
దొరికిన ఎమ్మేల్యే కాకాణి కారు ? అమరావతి: కర్ణాటక రాజధాని బెంగళూరు సమీపంలో రేవ్పార్టీ జరిగింది. ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని…
ఓల్డ్ మోడల్ హెలికాప్టర్ వల్లే ప్రమాదం? అమరావతి: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ(63) అదివారం హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందారు.. ఆయన…
అమరావతి: ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కాన్వాయ్ ప్రమాదానికి గురైనట్లు అక్కడి మీడియా తెలిపింది..ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కాన్వాయ్…
రోహిణి కారై ఎండ ప్రతాపం చూడకుండానే ? అమరావతి: రెండున్నర సంవత్సరాల “ఎలనినో” సీజన్ ముగియడం,,మే నెల ప్రారంభం నుంచే…
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ఈనెల 22న జిల్లా పర్యటనకు రానున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్…
This website uses cookies.