హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ ముఖ్యకార్యదర్శిగా పనిచేస్తున్న సోమేశ్ కుమార్ను కేంద్రం మంగళవారం రిలీవ్ చేసింది..హైకోర్టు తీర్పు నేపథ్యంలో తెలంగాణ కేడర్ నుంచి తప్పించిన కేంద్రం,ఆయనను ఆంధ్రప్రదేశ్ కి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది..ఈ నెల 12వ తేది లోగా ఏపీలో రిపోర్ట్ చేయాలని సోమేశ్ కుమార్ను ఆదేశించింది.. కేంద్రం ఆదేశాల నేపథ్యంలో సోమేశ్ కుమార్ ఆంధ్రకి వెళ్లక తప్పని పరిస్థితి నెలకొంది..హైకోర్టు తీర్పుతో, సోమేశ్ కుమార్ సీఎం కేసీఆర్తో సమావేశం అయ్యారు..రాష్ట్ర విభజన సమయంలో IAS,IPS అధికారులను కూడా DOPT రెండు రాష్ట్రాలకు కేటాయించింది..సోమేశ్ కుమార్కు ఏపీ కేడర్ అలాట్ చేసింది..అయితే తాను తెలంగాణకు వెళ్తానని సోమేష్ కుమార్ తెలిపారు..తనను ఏపీకి కేటాయించడాన్ని సవాల్ చేస్తూ క్యాట్లో పిటిషన్ దాఖలు చేశారు..ఈ పిటిషన్ పై విచారణ జరిపిన క్యాట్,, సోమేశ్ కుమార్ తెలంగాణలో కొనసాగేందుకు అనుమతించింది..2017లో కేంద్రం, క్యాట్ తీర్పును హైకోర్టులో సవాల్ చేసింది.. దీనిపై విచారణ జరిపిన చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ నేడు సోమేశ్ను ఏపీ కేడర్కు వెళ్లాలని ఆదేశిస్తూ తీర్పు చెప్పింది.
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…
సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…
అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైంది..EVMల్లో నమోదైన ఓట్లు,, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు…
అమరావతి: భారత్లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలపై ఇటీవల అమెరికా,, కెనడా దేశాలు మీడియా చేసిన అనుచిత వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రి…
5 మంది మృతి,20 మందికి గాయాలు.. అమరావతి: 13వ తేదిన రాష్ట్రంలో ఓటు వేసేందుకు సొంతూరు వచ్చి,తిరిగి ప్రవేట్ ట్రావెల్స్…
38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…
This website uses cookies.