హైదరాబాద్: తెలంగాణలో నేటి సాయంత్రంతో ఎన్నికల ప్రచారం ముగిసిందని,,ఇక ఎలాంటి ప్రచారానికి వీలు లేదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వికాస్ రాజ్ స్పష్టం చేశారు.. మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో అయన మాట్లాడుతూ పార్టీలు ఎటువంటి సమావేశాలు నిర్వహించరాదని హెచ్చరించారు..”స్థానికేతరులు నియోజకవర్గాలను వదిలి వెళ్లి పోవాలన్నారు”. సినిమాలు, సోషల్ మీడియా, టీవీలు, రేడియోలు, కేబుల్ నెట్ వర్క్ ల్లో ప్రచారం నిషిద్ధమని వెల్లడించారు.. అనుమతి పొందిన ప్రకటనలకు ప్రింట్ మీడియాలో అవకాశం ఉందన్నారు.. ప్రచారానికి సంబంధించి ఎలాంటి ప్రదర్శనలు కూడదన్నారు.. పోలింగ్ ముగిసిన అరగంట తరువాత దాకా ఎగ్జిట్ పోల్స్ నిషేధమని,,అలాగే ఓటరు స్లిప్పుల్లో పార్టీల గుర్తులు, అభ్యర్థుల పేర్లు ఉండకూడదన్నారు.. పోలింగ్ స్టేషన్లకు మొబైల్ అనుమతి లేదని ఎన్నికల కమిషనర్ స్పష్టం చేశారు.
ప్రవేట్ సంస్థలు సెలవు ప్రకటించాలి:- 30వ తేదిన తెలంగాణలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రైవేటు సంస్థలు, ఐటీ కంపెనీలు విధిగా సెలవు ప్రకటించాలని ఎన్నికల ప్రధాన అధికారి చెప్పారు..ఉద్యోగులు ఓటు హక్కును వినియోగించుకునేలా సంస్థలు సెలవు ఇవ్వాలని,,సెలవు ఇవ్వని సంస్థలపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కార్మిక శాఖకు సూచించారు.
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…
సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…
అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైంది..EVMల్లో నమోదైన ఓట్లు,, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు…
అమరావతి: భారత్లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలపై ఇటీవల అమెరికా,, కెనడా దేశాలు మీడియా చేసిన అనుచిత వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రి…
5 మంది మృతి,20 మందికి గాయాలు.. అమరావతి: 13వ తేదిన రాష్ట్రంలో ఓటు వేసేందుకు సొంతూరు వచ్చి,తిరిగి ప్రవేట్ ట్రావెల్స్…
38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…
This website uses cookies.