శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వర స్వామి వారు అమ్మవారి రథోత్సవం శనివారం అత్యంత వైభవంగా అత్యంత వైభవంగా నా భూతో నా భవిష్యత్ తో తమ రీతిలో జరిగింది. స్థానికులే కాదు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. నాలుగు మాడవీధులు జనంతో నిండిపోయాయి. రధాన్ని అలంకరించి స్వామి అమ్మవాళ్ళను వాటిపై ప్రతిష్ట చేశారు. శాస్రోక్తంగా పూజలు నిర్వహించిన అనంతరం ముందుకు కదిలాయి. శంభో శంభో శంకర నినాదాలతో శ్రీకళాహస్తీ మరోమోగింది..భక్తులు రధాలపై ఉప్పు మిరియాలు చల్లి మొక్కులు తీర్చుకున్నారు.
అమరావతి: దేశంలో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు పట్టుబడ్డారు. అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో CISF సెక్యూరీటి అధికారులు,…
అమరావతి: మే 13వ తేదిన ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల రోజు, అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనల బాధ్యులు అయిన…
దొరికిన ఎమ్మేల్యే కాకాణి కారు ? అమరావతి: కర్ణాటక రాజధాని బెంగళూరు సమీపంలో రేవ్పార్టీ జరిగింది. ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని…
ఓల్డ్ మోడల్ హెలికాప్టర్ వల్లే ప్రమాదం? అమరావతి: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ(63) అదివారం హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందారు.. ఆయన…
అమరావతి: ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కాన్వాయ్ ప్రమాదానికి గురైనట్లు అక్కడి మీడియా తెలిపింది..ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కాన్వాయ్…
రోహిణి కారై ఎండ ప్రతాపం చూడకుండానే ? అమరావతి: రెండున్నర సంవత్సరాల “ఎలనినో” సీజన్ ముగియడం,,మే నెల ప్రారంభం నుంచే…
This website uses cookies.