HYDERABAD

మాజీ మంత్రి నారాయణ,అయన కుటుంబ సభ్యులకు నోటీసులు ఇచ్చిన CID అధికారులు

హైదరాబాద్: CRDA ఇన్నర్‌ రింగ్‌రోడ్డు అలైన్‌మెంట్‌ మార్పు కేసులో CID అధికారులు, మాజీ మంత్రి నారాయణకు  CRPC 41A కింద నోటీసులు ఇచ్చారు..మార్చి 6వ తేదీ విచారణకు రావాలని ఆదేశాలు జారీ చేశారు..నారాయణ, ఆయన భార్య రమాదేవితో పాటు, నారాయణ సంస్థల ఉద్యోగి ప్రమీలకు నోటీసులు అందాయి..రామకృష్ణ హౌసింగ్‌ ప్రైవేట్‌ లిమిడెట్‌ MD అంజనీకుమార్‌,,కుమారైలు సింధూర, శరిణితో పాటు మరో నలుగురికి CRPC 160 కింద నోటీసులు ఇచ్చారు..అలాగే అల్లుళ్లు పునీత్‌,వరుణ్ కూడా నోటీసులు పంపించారు..నారాయణ కుమార్తెలు 7 లేదా 8వ తేదీ విచారణకు రావాలన్న నోటీసుల్లో స్పష్టం చేశారు..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *