అమరావతి: మనీలాండరింగ్ కేసులో భాగంగా నేషనల్ హెరాల్డ్ దినపత్రికకు సంబంధించిన నగదు అక్రమ చలామణీ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని విచారించిన ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు,,మంగళవారం ఢిల్లీ, ముంబైలో సోదాలు జరుపుతున్నారు..ఢిల్లీలో నేషనల్ హెరాల్డ్ వార్తా సంస్థ కేంద్ర కార్యాలయం, ఇతర అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (AJL)కు చెందిన సంస్థల్లో సోదాలు ముగిశాయి..ఢిల్లీలో మొత్తం 12 ప్రాంతాల్లో ED సోదాలు జరిపింది. ప్రస్తుతం ముంబైలో సోదాలు కొనసాగుతున్నాయి.. నేషనల్ హెరాల్డ్ దినపత్రికకు సంబంధించిన నగదు అక్రమ చలామణీ కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి కూడా ED విచారించిన విషయం విదితమే..అనంతరం సోనియా గాంధీని విచారించింది..నేషనల్ హెరాల్డ్ పత్రిక ఆస్తులు YALకి బదలాయింపు, షేర్ల వాటాలు,ఆర్ధిక లావాదేవీల అంశాలపై ED అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…
అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…
అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…
రూ.10 వేల కోట్ల మేరకు అక్రమ ఇసుక రవాణా.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా…
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…
సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…
This website uses cookies.