నెల్లూరుం బారాషాహిద్ దర్గా వద్ద ఈ నెల 9 నుంచి 13వ తేది వరకు జరగే రొట్టెల పండుగ మంగళవారం ప్రారంభంమైంది..సుదీర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు కోరికలు తీరాలంటూ రొట్టెలను పట్టుకునే వారు ఒక వైపు కొరికల తీరడంతో రొట్టెలను వదిలే వారు మరో వైపు..స్వర్ణలా చెరువులో రొట్టెలను మర్చుకునేవారితో ఆ ప్రాంతం అంత కోలహలంగా మారింది..భక్తులకు ఎలాంటి ఆసౌకర్యాలు కలగకుండా రూరల్ ఎమ్మేల్యే శ్రీధర్ రెడ్డి,,మంత్రి కాకాణి.గోవర్దన్ రెడ్డిలు జిల్లా కలెక్టర్,ఎస్పీ,,నగరపాలకు సంస్థ కమీషనర్ లతో కలసి ఏర్పాట్లను సమన్వపర్చారు.
తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శుక్రవారం వైభవంగా సీతా జయంతి ఉత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…
నెల్లూరు: రాష్ట్రంలో పోల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా…
హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్ ఇంటి స్థలం కొనుగొలుకు సంబంధించిన వివాదాంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు..ఈ పిటిషన్పై జస్టిస్…
రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…
అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…
అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…
This website uses cookies.