రాష్ట్రంలో అభివృద్ది అటకెక్కింది..
నెల్లూరు: రాష్ట్రం పరిస్థితి అధోగతి పాలైందని,,రైతులకన్నీరు, ఆర్తనాదాలు ప్రభుత్వానికి వినపడటం లేదని నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ అన్నారు..సోమవారం నగరంలోని అయన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశం మాట్లాడుతూ జగనన్న వస్తే వర్షాలు వస్తాయని ప్రగల్బాలు పలికారని, రాష్ట్ర పరిస్థితి అతివృష్టి అనావృష్టిల తయారైందన్నారు..వాతావరణ మార్పులు ప్రభుత్వ పాలసీలతో రైతులు ఎంతో నష్టపోతున్నారని, కౌలు రైతుల ఆత్మహత్యల్లో ఆంధ్ర రాష్ట్రం రెండో స్థానంలో రైతుల ఆత్మహత్యల్లో మూడో స్థానంలో ఉందని, భారతదేశానికి 63% జీడీపీ రైతుల ద్వారానే వస్తుందని అన్నారు..రైతు భరోసా కేంద్రాలు రైతు భక్షక కేంద్రాలుగా మారాయని, రైతులకు అందాల్సినవి ఏవి వైసిపి ప్రభుత్వంలో అందటం లేదని, రైతులకు యూరియా కోసం క్యూలో నిలబడాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆరోపించారు..తుఫానులో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోలేదని, బడ్జెట్లో చూపించిన రూ.3 వేల కోట్ల డిసాస్టర్ ఫండ్ ఏమైందని ప్రశ్నించారు..టిడిపి హయాంలో 75 శాతం పూర్తిచేసిన పోలవరాన్ని వైసిపి పూర్తి చేయలేక పోయిందని కనీసం పంటకాలు వల పూడికలు తీసిన పాపాన కూడా పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు..జగన్మోహన్ రెడ్డిని నమ్మి పరిశ్రమలు రాష్ట్రానికి రావటం లేదని, వచ్చిన పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు తరలి వెళ్ళిపోతున్నాయని అన్నారు.
38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…
అమరావతి: ప్రధాని దామోదర్ దాస్ నరేంద్ర మోదీ వారణాసిలో మంగళవారం వారణాసి పార్లమెంట్ అభ్యర్దిగా నామినేషన్ దాఖలు చేశారు..వారణాసి జిల్లా…
అమరావతి: సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేయడం జరిగిందని,,ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైందని రాష్టా…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సోమవారం ఉదయం…
3 గంటలకు 58 శాతం.. నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా సోమావారం ఉదయం 7 గంటలకు సార్వత్రికల ఎన్నికల్లో బాగంగా ఓటర్లు…
నెల్లూరు: సోమవారం ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ వారి మొబైల్ని తీసుకెళ్లకూడదు.1) ఓటింగ్ బూత్లలో మొబైల్ ఫోన్లను తీసుకెళ్లడంపై…
This website uses cookies.