సీటు ఖరారు కాకపోవడంతో..
అమరావతి: అధికార వైసీపీ,,ప్రతిపక్ష టీడీపీలో పార్టీ పరంగా టిక్కెట్లు రావని తెలిసిన నేతలు రాజీనామాలు చేస్తూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు..వైసీపీలో నేతల రాజీనామాల పర్వంలో కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ చేరారు..అలాగే టీడీపీలో విజయవాడ ఎంపీ కేశినేని నాని, ఎంపీగా రాజీనామా చేశానని తర్వలో వైఎస్ఆర్ సీపీలో చేరబోతున్నట్లు ప్రకటించారు..
కర్నూలు వైసీపీ ఎంపీ సంజీవ్ కుమార్ ను కర్నూలు పార్లమెంట్ పార్టీ ఇంచార్జ్ పదవి నుంచి తప్పించడంతో ఆయన తీవ్ర మనస్థాపం చెందారు..దీంతో వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు సంజీవ్ కుమార్ ప్రకటించారు..ఏ పార్టీలో చేరబోయేది ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఎంపీ తెలిపారు..
టీడీపీ విజయవాడ ఎంపీ కేశినేని నాని, ఎంపీగా రాజీనామా చేశానని,, ఆ రాజీనామాకు ఆమోదం లభించగానే, సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరుతానని ప్రకటించారు..నేడు(బుధవారం) మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుపై తీవ్ర ఆరోపణలు చేశారు.. తెలుగు దేశం పార్టీలో చాలా అవమానాలు భరించానని,, ఇక భరించలేకనే ఆ పార్టీని వీడుతున్నట్లు కేశినేని నాని తెలిపారు.
రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…
అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…
అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…
రూ.10 వేల కోట్ల మేరకు అక్రమ ఇసుక రవాణా.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా…
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…
సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…
This website uses cookies.