AMARAVATHI

ర‌ష్యాలో ప్రారంభంమైన దేశాధ్య‌క్ష ఎన్నిక‌లు

అమరావతి: ర‌ష్యాలో దేశాధ్య‌క్ష ఎన్నిక‌లు స్థానిక కాల‌మానం ప్ర‌కారం ఉద‌యం 8 గంట‌ల‌కు దేశ‌వ్యాప్తంగా పోలింగ్ కేంద్రాల్లో..నేటి నుంచి 3 రోజుల పాటు అంటే ఆదివారం వ‌ర‌కు ర‌ష్యా అధ్య‌క్ష ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి..అధ్య‌క్ష హోదా కోసం వ్లాదిమిర్ పుతిన్ తో పాటు నాలుగురు పోటీప‌డుతున్నారు.. అధ్యక్షడిగా ఎన్నికైన వ్యక్తి 6 సంవత్సరాల పాటు ప్ర‌భుత్వ పాల‌న సాగిస్తారు..పుతిన్ ఇండిపెండెంట్ అభ్య‌ర్థిగా పోటీ చేస్తున్నారు.. లిబ‌ర‌ల్ డెమోక్ర‌టిక్ పార్టీ నేత లియోనిడ్ స్ల‌ట్‌స్కీ,, క‌మ్యూనిస్టు నేత నికోలే క‌రిటొనోవ్‌,, లిబ‌ర‌ల్ సెంట్రిస్టు వాదిస్లావ్ ద‌వ‌న‌కోవ్ పోటీలో ఉన్నారు..2020లో రాజ్యాంగ సంస్క‌ర‌ణ త‌రువాత ర‌ష్యాలో జ‌రుగుతున్న తొలి దేశాధ్య‌క్ష ఎన్నిక‌లు ఇవి..6 సంవత్సరాల పద‌వీ కాలంతో జ‌రిగే ఈ ఎన్నిక‌ల్లో ఓ అభ్య‌ర్థి రెండు సార్లు దేశాధ్య‌క్ష ప‌ద‌విని చేప‌ట్ట‌వ‌చ్చు అన్న మార్పుల‌తో రాజ్యాంగాన్ని సంస్క‌రించారు..కొంత మంది ఓట‌ర్లు ఆన్‌లైన్ ద్వారా త‌మ బ్యాలెట్ల‌ను వాడుకున్నారు.

Spread the love
venkat seelam

Recent Posts

పాక్ అక్రమిత కశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకుంటాం-అమిత్ షా

అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్‌పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…

12 hours ago

రాష్ట్రంలో హింసాత్మక సంఘటనలపై తీవ్రంగ స్పందించిన భారత ఎన్నికల సంఘం

సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…

14 hours ago

రాష్ట్రంలో రికార్డు స్థాయి నమోదైన పోలింగ్- 81.76 శాతం

అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైంది..EVMల్లో నమోదైన ఓట్లు,, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు…

17 hours ago

బుద్ది మార్చుకోని ప‌శ్చిమ దేశాలు-ఎన్నికల నిర్వహణపై మనకు పాఠలా-జయశంకర్

అమరావతి: భార‌త్‌లో జ‌రుగుతున్న సార్వత్రిక ఎన్నిక‌ల‌పై ఇటీవ‌ల అమెరికా,, కెన‌డా దేశాలు మీడియా చేసిన అనుచిత వ్యాఖ్య‌లపై విదేశాంగ మంత్రి…

18 hours ago

గుంటూరు జిల్లా వద్ద ఘోర అగ్ని ప్రమాదంకు గురైన ప్రవేట్ ట్రావెల్స్ బస్సు-5 సజీవదహనం

5 మంది మృతి,20 మందికి గాయాలు.. అమరావతి: 13వ తేదిన రాష్ట్రంలో ఓటు వేసేందుకు సొంతూరు వచ్చి,తిరిగి ప్రవేట్ ట్రావెల్స్‌…

21 hours ago

మూడు దశాబ్దల తరువాత శ్రీనగర్ లో రికార్డు స్థాయిలో ఓటు వేసిన ప్రజలు

38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…

2 days ago

This website uses cookies.