అమరావతి: ఆంధ్రప్రదేశ్ స్కిల డెవలప్ మెంట్ నిధుల దుర్వనియోగం కేసులో చంద్రబాబు పాత్రపై ఎన్నో ఆధారాలున్నాయని రాష్ట్ర ప్రభుత్వం ఆరోపిస్తోంది.. సుప్రీంకోర్టులో చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ వేసిన విషయం విదితమే..చంద్రబాబు పిటిషన్ పై ఉత్తర్వులు ఇచ్చే ముందు తమ వాదనలు వినాలంటూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్(Caveat Petition) దాఖలు చేసింది..తన అరెస్ట్ చెల్లదని చంద్రబాబు హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు.. హైకోర్టు దీన్ని కొట్టివేయడంతో సుప్రీంకోర్టుని ఆశ్రయించారు..సుప్రీంకోర్టు కంప్యూటర్ జనరేటడ్ లిస్ట్ లో అక్టోబర్ 6వ తేదీన విచారణ జరగనుంది అని ఉంది..అయితే బుధవారం విచారణ సమయంలో కేసును అక్టోబర్ 3వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు సీజేఐ తెలిపారు..దీంతో విచారణ 3న జరుగుతుందా? లేక 6న ఉంటుందా? అన్న దానిపై ఉహగానలు కొనసాగుతోన్నాయి.
అమరావతి: దేశంలో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు పట్టుబడ్డారు. అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో CISF సెక్యూరీటి అధికారులు,…
అమరావతి: మే 13వ తేదిన ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల రోజు, అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనల బాధ్యులు అయిన…
దొరికిన ఎమ్మేల్యే కాకాణి కారు ? అమరావతి: కర్ణాటక రాజధాని బెంగళూరు సమీపంలో రేవ్పార్టీ జరిగింది. ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని…
ఓల్డ్ మోడల్ హెలికాప్టర్ వల్లే ప్రమాదం? అమరావతి: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ(63) అదివారం హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందారు.. ఆయన…
అమరావతి: ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కాన్వాయ్ ప్రమాదానికి గురైనట్లు అక్కడి మీడియా తెలిపింది..ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కాన్వాయ్…
రోహిణి కారై ఎండ ప్రతాపం చూడకుండానే ? అమరావతి: రెండున్నర సంవత్సరాల “ఎలనినో” సీజన్ ముగియడం,,మే నెల ప్రారంభం నుంచే…
This website uses cookies.