నెల్లూరు: సోమిరెడ్డి వ్యవసాయశాఖ మంత్రిగా వున్నప్పుడు,రైతులకు ఎంతో మేలు జరిగిందని,,మీ మంత్రి లాగా,, కృష్ణపట్నంలో బూడిద అమ్ముకున్నారా,,గ్రావెల్ కొండను మాయం చేశారా,,పంటపాళెంలో టొల్ గేటు పెట్టి ఆయిల్ ట్యాంకర్ల దగ్గర డబ్బులు దండుకున్నారా అంటు మంత్రిపైన,,వైసీపీ నాయకులను తీవ్రస్థాయిలో తిరుపతి జిల్లా రైతు పార్లమెంట్ అధ్యక్షుడు రావూరు రాధాకృష్ణ నాయుడు విమర్శంచారు.సోమవారం జిల్లా టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఏర్పాటు చేసి,,వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి వెంకటశేషయ్య చేసిన విమర్శలకు పై విధంగా స్పందించారు.ఈ కార్యక్రమంలో వెంకటాచలం మండలం తెలుగుదేశం అధ్యక్షుడు గుమ్మడి రాజ,, టిడిపి మండల పార్టీ అధ్యక్షుడు సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.
44 డివిజన్ ఎన్నికల ప్రచారం.. నెల్లూరు: యువత భవిష్యత్తే...రాష్ట్ర భవిష్యత్ అని...మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆలోచన అని మాజీ…
అమరావతి: ఆర్చరీ వరల్డ్ కప్-2024లో భారత్ చరిత్ర సృష్టించింది..శనివారం షాంఘైలో జరిగిన ఈ టోర్నీలో భారత్ తొలిసారి హ్యాట్రిక్ గోల్డ్…
అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్ శనివారం మేనిఫెస్టో విడుదల చేశారు.కేవలం చేయగలిగినవి మాత్రమే చెబుతున్నామంటూ రెండు పేజీలతోనే మేనిఫెస్టో…
=అమరావతి: రాష్ట్రంలో పించన్లు పంపిణీకి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి స్పష్టమైన ఆదేశాలు…
నెల్లూరు: నగర పాలక సంస్థ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణ పనుల్లో భాగంగా అన్ని డివిజన్లలో డ్రైను కాలువల పూడికతీతకు స్పెషల్…
అమరావతి: దేశంలోనే 28 రాష్ట్రాలను వెనక్కు నెట్టి ఆంధ్రప్రదేశ్ ని అప్పులు, ఆత్మహత్యల్లో మొదటి స్థానానికి జగన్ తీసుకుని వచ్చారని…
This website uses cookies.