హైదరాబాద్:.ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న పరిస్థితులపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ మాట్లాడుతూ ఏపీలో 24 గంటలు కరెంట్ ఉండదని,,అక్కడి ప్రజలు పొరుగు రాష్ట్రమైన తెలంగాణకు వలస వస్తుంటారని వ్యాఖ్యనించారు.. సోమవారం జోగులంబ గద్వాల జిల్లాలో బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి గురించి చెబుతూ మరోసారి ఆంధ్రప్రదేశ్ ప్రస్తావన తెచ్చారు..
”తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల శుభాకాంక్షలు..ఒకనాడు చాలా కష్టాల్లో మునిగిపోయి గంజి కేంద్రాలు పెట్టిన ప్రాంతం పాలమూరు జిల్లా. జోగులాంబ గద్వాలలో పాదయాత్రలో అప్పటి దృశ్యాలు చూసి కన్నీళ్లు పెట్టుకున్నాం..మహబూబ్ నగర్ లో 14 రోజులకు ఒకసారి నీళ్లు వచ్చేవి..అనేక రకాల బాధలు ఈ జిల్లా ప్రజలు అనుభవించారు..పక్క రాష్ట్రాల నుంచి ప్రజలు వలస వస్తున్నారంటూ వ్యాఖ్యలు చేశారు.
నెల్లూరు: సోమవారం ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ వారి మొబైల్ని తీసుకెళ్లకూడదు.1) ఓటింగ్ బూత్లలో మొబైల్ ఫోన్లను తీసుకెళ్లడంపై…
96 లోక్సభ స్థానాలు.. అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో నాలుగో దశ పోలింగ్, ఆంధ్రప్రదేశ్ కు చాలా కీలకమైంది..సోమవారం జరగనున్న ఈ…
నెల్లూరు మున్సిపల్ కార్యాలయం.. అమరావతి: చెరగని సిరా ద్వారా ఓటర్ల వేళ్ళపై వారి ఇంటి వద్దే మార్కు చేస్తూ ఓటు…
సాధారణ ఛార్జీలతోనే నడుస్తాయి.. అమరావతి: మే 13న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో APSRTC ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిందని,,మే 8…
అమరావతి: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, తల్లి సురేఖ పిఠాపురంలో సందడి చేశారు..తొలుత స్థానికంగా ఉండే కుక్కుటేశ్వర స్వామి…
డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఏర్పాట్లు పరిశీలన.. నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న జిల్లావ్యాప్తంగా జరగనన్ను పోలింగ్…
This website uses cookies.