అమరావతి: ప్రపంచంలోనే రియల్ టైం చెల్లింపుల వ్యవస్థగా యునైటెడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్(UPI) గుర్తింపు పొందింది.. 2021లో భారత్లో UPI లావాదేవీల మొత్తం విలువ 940 బిలియన్ డాలర్లకు చేరుకుంది..UPI ఆధారిత చెల్లింపుల వ్యవస్థ త్వరలో బ్రిటన్లోనూ వాడుకలోకి రాన్నుది..చెల్లింపుల సంస్థ Payxpert సహకారంతో బ్రిటన్లోనూ చెల్లింపులు జరిపేందుకు UPI సేవలు త్వరలో అందుబాటులోకి తెస్తామని యునైటెడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ రూపకర్త, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCL) ఓ ప్రకటన తెలిపింది..ఈ పద్దతి బ్రిటన్లోని భారతీయ పర్యాటకులకు ఎంతో ఉపయోగకరమని పేర్కొంది..ఈ వ్యవస్థను అంతర్జాతీయ స్థాయిలో అందుబాటులోకి తెచ్చేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనుబంధ సంస్థ NPCL,, ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ Payxpertతో ఒప్పందం కుదుర్చుకుంది..ఈ ఒప్పందం ద్వారా క్యూఆర్ కోడ్ ఆధారిత భారతీయ చెల్లింపుల విధానం,, బ్రిటన్లోనూ అందుబాటులోకి వస్తుంది..బ్రిటన్లో UPI అందుబాటులోకి వస్తే తమకు కొత్త వ్యాపారావకాశాలు లభిస్తాయని Payxpert సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డేవిడ్ ఆర్మ్ స్ట్రాంగ్ పేర్కొన్నారు..ఇప్పటికే UPI ద్వారా చెల్లింపుల విధానం భూటాన్,, నేపాల్ లో ప్రారంభం అయ్యాయి..ఇటీవలే ప్రాన్స్ తోను UPI విధానంలో చెల్లింపులు జరిపేందుకు చర్యలు జరుగుతున్నాయి.. త్వరలోనే Rupay card ద్వారా చెల్లింపులు గణనీయంగా పెరుగుతాయని ఆర్దిక నిపుణులు అంచనాలు వేస్తున్నారు..
38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…
అమరావతి: ప్రధాని దామోదర్ దాస్ నరేంద్ర మోదీ వారణాసిలో మంగళవారం వారణాసి పార్లమెంట్ అభ్యర్దిగా నామినేషన్ దాఖలు చేశారు..వారణాసి జిల్లా…
అమరావతి: సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేయడం జరిగిందని,,ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైందని రాష్టా…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సోమవారం ఉదయం…
3 గంటలకు 58 శాతం.. నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా సోమావారం ఉదయం 7 గంటలకు సార్వత్రికల ఎన్నికల్లో బాగంగా ఓటర్లు…
నెల్లూరు: సోమవారం ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ వారి మొబైల్ని తీసుకెళ్లకూడదు.1) ఓటింగ్ బూత్లలో మొబైల్ ఫోన్లను తీసుకెళ్లడంపై…
This website uses cookies.