నెల్లూరు: ఫోన్ ట్యాపింగ్ పై నేను చేసిన ఆరోపణలపై,అందరూ నాపై మాటల దాడి చేస్తూన్న సమయంలో నన్ను విమర్శించాలన్న తపనతో అన్ని పాములు లేస్తే,కాకాణి అనే ఏలిక పాము కూడా లేచిందంటూ వైసీపీ రెబల్ రూరల్ ఎమ్మేల్యే శ్రీధర్ రెడ్డి వ్యంగ్యంగా వ్యాఖ్యనించారు.శనివారం ఎమ్మేల్యే కార్యాలయంలో నిర్వహించిన మీడిమా సమావేశంలో అయన మాట్లాడుతూ సలహాదారుడు సజ్జల.రామకృష్ణరెడ్డి,నాపై కేసులు పెట్టించే మహత్కరం కార్యం తలపైకి ఎత్తుకుని,,ఆపరేషన్ నెల్లూరు రూరల్ పనిపైన వున్నాడంటూ ఆరోపించారు..మునిసిపాల్ కార్పొరేషన్ మేయర్ స్రవంతి మాట్లాడుతూ తను శ్రీధర్ అన్నతోనే వుంటానని,అవసరమైతే పదవీకి రాజీనామ చేసేందుకు సిద్దంగా వున్నాను అని స్పష్టం చేశారు.
అమరావతి: సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేయడం జరిగిందని,,ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైందని రాష్టా…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సోమవారం ఉదయం…
3 గంటలకు 58 శాతం.. నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా సోమావారం ఉదయం 7 గంటలకు సార్వత్రికల ఎన్నికల్లో బాగంగా ఓటర్లు…
నెల్లూరు: సోమవారం ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ వారి మొబైల్ని తీసుకెళ్లకూడదు.1) ఓటింగ్ బూత్లలో మొబైల్ ఫోన్లను తీసుకెళ్లడంపై…
96 లోక్సభ స్థానాలు.. అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో నాలుగో దశ పోలింగ్, ఆంధ్రప్రదేశ్ కు చాలా కీలకమైంది..సోమవారం జరగనున్న ఈ…
నెల్లూరు మున్సిపల్ కార్యాలయం.. అమరావతి: చెరగని సిరా ద్వారా ఓటర్ల వేళ్ళపై వారి ఇంటి వద్దే మార్కు చేస్తూ ఓటు…
This website uses cookies.