అమరావతి: వ్యపార దిగ్గజం గౌతమ్ అదానీ కంపెనీలపై వచ్చిన ఆరోఫణపై ప్రతిపక్షాలు సభలో గందరగోళం సృష్టిస్తూ ప్రధాని మోడీ ప్రసంగాన్ని అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయి..గురువారం నాడు రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై ప్రధాని మోడీ మాట్లాడేప్పుడు కూడా విపక్షాలు అడ్డుతగిలాయి..విపక్షాల ప్రశ్నలకు ప్రధాని మోడీ అదే స్థాయిలో తిప్పికొడుతున్నారు..నేడు రాజ్యసభలో ప్రధాని మోడీ,, గాంధీ ఫ్యామిలీపై ప్రశ్నల వర్షం కురిపించారు.. భారతదేశ తొలి ప్రధాన మంత్రి అయిన జవహర్ లాల్ నెహ్రూ పేరును గాంధీ కుటుంబ సభ్యులు తమ పేరు చివర్లో ఎందుకు పెట్టుకోలేదని ప్రశ్నించారు..వాళ్లు ఎందుకంత అవమానకరంగా భావిస్తున్నారో నాకు అర్థం కావడం లేదన్నారు..తామెక్కడైనా నెహ్రూ పేరు ప్రస్తావిస్తే గాంధీ కుటుంబ సభ్యులు అవమానకరంగా భావిస్తారని వెల్లడించారు..నెహ్రూ అంత గొప్ప వ్యక్తి అయితే గాంధీ కుటుంబ సభ్యులు నెహ్రూ పేరును ఎందుకు పెట్టుకోరు,,,,పెట్టుకుంటే వారికి సిగ్గు చేటా.? అని ప్రధాని మోడీ ప్రశ్నించారు.. ‘ప్రభుత్వ పథకాలకు కొందరి వ్యక్తుల పేర్లు, సంస్కృత పదాలు ఉండటంతో సమస్యలు ఉన్నాయన్నారు.. గాంధీ,, నెహ్రూ కుటుంబాల పేరు మీద 600 ప్రభుత్వ పథకాలు ఉన్నాయని,,ఈ విషయం నేను ఒక రిపోర్టులో చదివాన్నన్నారు..మరి వారి తరం నుంచి వచ్చిన వారు నెహ్రూని ఇంటిపేరుగా ఎందుకు పెట్టుకోవడం లేదో నాకు అర్థం కావడం లేదు. భయమా? లేక అవమానమా?’ అని ప్రధాని మోడీ ప్రశ్నించారు.
అమరావతి: విజయవాడలో ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అశేష జనవాహిని మధ్య బుధవారం మున్సిపల్ స్టేడియం…
బయట నుంచి వచ్చిన వారు జిల్లాలో ఉండకూడదు నెల్లూరు: ఈనెల 11వ తేదీ సాయంత్రం 6 గంటల వరకే ఎన్నికల…
తిరుపతి: 4వ దశలో ఈనెల మే13 న సార్వత్రిక ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలు & కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రశాంత…
అమరావతి: నాయకుడిగా తమకు బ్రతుకులను బాగా చేస్తాడని నమ్మి అధికారంలోకి తెచ్చిన ప్రజలను YSRCP మోసం చేసిందని నరేంద్ర మోదీ…
అమరావతి: ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ పార్టీ ఛైర్మన్గా ఉన్న శామ్ పిట్రోడా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.. భారతదేశంలో తూర్పున…
బస్సులు బయలుదేరు వివరాలు.. నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న పోలింగ్ విధులు కేటాయించబడిన పోలింగ్ అధికారులు,…
This website uses cookies.