గజ్జి కుక్కలతో మాట్లాడిస్తున్నారు-రేవతి…
నెల్లూరు: కోటంరెడ్డి.శ్రీధర్ రెడ్డి వైసీపీ నుంచి దూరం జరిగితే,,ఆ నెపంను మా పార్టీ అధినేత చంద్రబాబు,లోకేష్ లపై ఆరోపణలు చేసేందుకు గజ్జి కుక్కుల మాట్లాడిస్తున్నరంటూ టీడీపీ నగర మహిళ అధ్యక్షురాలు రేవతి తీవ్రస్థాయిలో వైసీపీ నాయకులపై మండిపడ్డారు.ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో టీడీపీ బీసీ సెల్ అధ్యక్షడు కప్పిర.శ్రీనివాసులు మాట్లాడుతూ బొడిగడ్డ అనిల్ అనే వ్యక్తి నెల్లూరుకు ఎప్పుడు వస్తాడో చెపితే,,అతనికి సమాధానం ఇచ్చేందుకు టీడీపీ కార్యకర్తలు సిద్దంగా వున్నరంటూ హెచ్చరించారు.
రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…
అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…
అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…
రూ.10 వేల కోట్ల మేరకు అక్రమ ఇసుక రవాణా.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా…
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…
సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…
This website uses cookies.