నెల్లూరు: నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో జాతీయ క్రీడల దినోత్సవం పురస్కరించుకొని ఈనెల 26 నుంచి 29 వరకు వివిధ ఆంశాల్లో నిర్వహించి క్రీడాపోటీల్లో,విజేతలుగా నిలిచిన వారికి,,సింహపురి స్పోర్ట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోమవారం జరిగిన క్రీడా ప్రతిభా పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమంలో వ్యవసాయశాఖ మంత్రి కాకాణి.గోవర్ధన్ రెడ్డి పాల్గొని,క్రీడాకారులకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు.ఈ సందర్బంలో మంత్రి కాకాణి,క్రీడాకారులకు అందుతున్న సౌకర్యాలు,,ప్రోత్సహాకాలపై వాస్తవాలను మాట్లాడారు..ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ నిర్వాహకులు ముక్కాల ద్వారకనాథ్, సెట్నెల్ సీఈవో పుల్లయ్య పలువురు క్రీడాకారులు,కోచ్ లు పాల్గొన్నారు.
అమరావతి: సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేయడం జరిగిందని,,ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైందని రాష్టా…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సోమవారం ఉదయం…
3 గంటలకు 58 శాతం.. నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా సోమావారం ఉదయం 7 గంటలకు సార్వత్రికల ఎన్నికల్లో బాగంగా ఓటర్లు…
నెల్లూరు: సోమవారం ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ వారి మొబైల్ని తీసుకెళ్లకూడదు.1) ఓటింగ్ బూత్లలో మొబైల్ ఫోన్లను తీసుకెళ్లడంపై…
96 లోక్సభ స్థానాలు.. అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో నాలుగో దశ పోలింగ్, ఆంధ్రప్రదేశ్ కు చాలా కీలకమైంది..సోమవారం జరగనున్న ఈ…
నెల్లూరు మున్సిపల్ కార్యాలయం.. అమరావతి: చెరగని సిరా ద్వారా ఓటర్ల వేళ్ళపై వారి ఇంటి వద్దే మార్కు చేస్తూ ఓటు…
This website uses cookies.