అమరావతి: ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ విజేతగా భారత్ కు చెందిన నీతూ ఘంఘూస్ నిలిచింది..శనివారం ఢిల్లీలో జరుగుతున్న ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో భారత్ నుంచి 48 కేజీల విభాగంలో మంగోలియాకు చెందిన లుత్సాయిఖాన్ అల్టాంట్సెట్సెగ్ను 5-0 తేడాతో ఓడించి స్వర్ణం పతకం కైవశం చేసుకుంది.. ఫైనల్ మ్యాచ్ లో నీతూ మొదటినుంచి ప్రత్యర్థిపై పంచులతో విరుచుక పడి పూర్తి ఆధిపత్యం సాధించింది..నీతూ గోల్డ్ మెడల్ సాధించటంపై దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లెవెత్తున్నాయి..నీతూ ప్రపంచ ఛాంపియన్గా నిలిచిన ఆరో భారతీయ బాక్సర్గా చరిత్రకు ఎక్కింది..
నెల్లూరు: చంద్రబాబు,పవన్ కళ్యాణ్ ల బహిరంగ సభ నెల్లూరులో విజయవంతంగా జరిగింది.నగరంలోని కే.వి.ఆర్ పెట్రోల్ బంకు వద్ద నుంచి ర్యాలీగా…
అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురంలో కచ్చితంగా ఓడిపోతారని, ఆయనను ఓడించి పంపకపోతే తన పేరు మార్చుకుంటానని ముద్రగడ…
అమరావతి: కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలు అయిన ఉత్తరప్రదేశ్లోని అమేథి, రాయ్బరేలి స్థానాల నుంచి పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థులపై కొనసాగుతున్న…
అమరావతి: వైసీపీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 7 నెలలు తిరిగాను అని,,ఆ సమయంలో నేను గమనించింది.అ పార్టీలో వుంటే ప్రజాసేవా…
అమరావతి: 1901 తరువాత తొలిసారిగా ఏప్రిల్ ఉష్ణోగ్రతలు ఈ స్థాయిలో నమోదు అయ్యాయి.. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఏప్రిల్లో వడగాలులు…
అమరావతి: దక్షిణ చైనాలో గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ లోని ఓ హైవేపై రోడ్డు కొంత భాగం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో సుమారు 19…
This website uses cookies.