AMARAVATHI

మాంజాదారం కారణంగా ముంబైలో 1000 పక్షులు మృతి

అమరావతి: సంక్రాంతి పండుగ వచ్చిందంటే,,యువకులు గాలి పటాలను ఎగురవేసేందుకు నిషేధించబడిన చైనా మాంజాదారంను ఉపయోగిస్తుంటారు.. చైనా మాంజాదారం మనషుల ప్రాణాలను కూడా బలి తీసుకుంటుంది..పక్షులకు కూడా ఆ మాంజాదారం చుట్టుకోవడంతో చాలా వరకు ప్రాణాలు కోల్పోతాయి,,అలాగే రెక్కలు,,కాళ్లకు గాయాలు అయ్యి విలవిలలాడిపోతాయి..రెండు రోజుల వ్యవధిలోనే ముంబైలో 1,000 పక్షులు చనిపోగా,,మరో 800 పక్షులు తీవ్రంగా గాయపడ్డాయి.. పక్షి ప్రేమికులు, ముంబై నగర వ్యాప్తంగా 25 ఫ్రీ బర్డ్ మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేశారు..ఈ కేంద్రాల్లో గాయపడ్డ పక్షులకు ప్రత్యేక చికిత్స అందిస్తూన్నారు.. దహిసర్,,బోరివాలి,,కందివాలి,, మలాద్ ఏరియాల్లో దాదాపు 500లకు పైగా పక్షులను ప్రాణాలతో రక్షించారు..కొన్ని పక్షుల కాళ్లకు తీవ్ర గాయాలు కావడంతో అవి ఎగరలేక పోతున్నాయి..అలాంటి వాటిని ప్రత్యేక షెల్టర్లలో ఉంచి పర్యవేక్షిస్తామని పక్షి ప్రేమికులు తెలిపారు..చికిత్స అనంతరం కొన్ని పక్షులు గాల్లోకి ఎగిరిపోయాయి.. చైనా మాంజా ప్రమాదకరమని,,ఈ దారంను వినియోగించొద్దని ఈ సంవత్సరం సోషల్ మీడియా వేదికగా విస్తృతంగా ప్రచారం జరిగిందని పక్షి ప్రేమికులు తెలిపారు..ఈ మాంజాదారం పక్షులకు తగలడంతో అవి ప్రాణాలు కోల్పోతున్నాయని మనషులకు కూడా ప్రమాదకరంగా మారుతుందని ప్రచారం చేశామన్నారు..

Spread the love
venkat seelam

Recent Posts

గుంటూరు జిల్లా వద్ద ఘోర అగ్ని ప్రమాదంకు గురైన ప్రవేట్ ట్రావెల్స్ బస్సు-5 సజీవదహనం

5 మంది మృతి,20 మందికి గాయాలు.. అమరావతి: 13వ తేదిన రాష్ట్రంలో ఓటు వేసేందుకు సొంతూరు వచ్చి,తిరిగి ప్రవేట్ ట్రావెల్స్‌…

2 hours ago

మూడు దశాబ్దల తరువాత శ్రీనగర్ లో రికార్డు స్థాయిలో ఓటు వేసిన ప్రజలు

38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…

17 hours ago

వారణాసి పార్లమెంట్ అభ్యర్దిగా నామినేష‌న్ దాఖ‌లు నరేంద్రమోదీ

అమరావతి: ప్ర‌ధాని దామోదర్ దాస్ న‌రేంద్ర మోదీ వార‌ణాసిలో మంగళవారం వారణాసి పార్లమెంట్ అభ్యర్దిగా నామినేష‌న్ దాఖ‌లు చేశారు..వార‌ణాసి జిల్లా…

23 hours ago

ఎక్కడ రీపోలింగ్ నిర్వహించాల్సిన అవసరం లేదు-సీఈవో ముఖేష్ కుమార్ మీనా

అమరావతి: సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేయడం జరిగిందని,,ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైందని రాష్టా…

2 days ago

జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్-దాదాపు 75 శాతానికి పైగా పోలింగ్

నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సోమవారం ఉదయం…

2 days ago

ఓటర్ల్లో పెరిగిన చైతన్యం-7 గంటలకే క్యూలైన్లు చేరుకున్న ఓటర్లు

3 గంటలకు 58 శాతం.. నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా సోమావారం ఉదయం 7 గంటలకు సార్వత్రికల ఎన్నికల్లో బాగంగా ఓటర్లు…

2 days ago

This website uses cookies.