నెల్లూరు: శ్రీ భగవద్రామానుజ సిద్దాంత శ్రీ అష్టలక్ష్మీ పీఠం నేతృత్వంలో ప్రజలందరి క్షేమం కోసం నెల్లూరు నగరంలోని V.R.C మైదానంలో 23,24,25వ తేదిల్లో 9వ ఉభయ వేదాంత పండిత సభలు నిర్వహిస్తున్నట్లు శ్రీగోదా చరణ మంజనీర పీతాంబరం రఘనాథచార్య స్వామి తెలిపారు.గురువారం మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 19వ తేది నుంచి మార్చి 3వ తేది వరకు ప్రతి రోజు విశేష కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు..ప్రతి రోజు సాయంత్రం 5.30 గంటలకు కోటి శ్రీ విష్ణుసహస్ర నామ పారాయణలో జరుగుతుందని,,ప్రజలందరూ పాల్గొన్నాలని కోరారు. ప్రతి రోజు ఉదయం 9.45 నుంచి 11.45 వరకు కార్యక్రమాలు..23వ తేది శ్రీవిష్వక్సేన ఇష్టి,,24-శ్రీధన్వంతరి ఇష్టి,,,25-శ్రీలక్ష్మీనారాయణ ఇష్టి,,,26-శ్రీహయగ్రీవ ఇష్టి,,,27-శ్రీ వైనతేయ ఇష్టి,,,28-శ్రీసుదర్శన ఇష్టి,,,29-శ్రీ నారసింహా ఇష్టి,,,1వ తేది శ్రీలక్ష్మీ ఇష్టి,,,2వ తేది పుత్ర కామేష్టి జరుగుతాయి..
38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…
అమరావతి: ప్రధాని దామోదర్ దాస్ నరేంద్ర మోదీ వారణాసిలో మంగళవారం వారణాసి పార్లమెంట్ అభ్యర్దిగా నామినేషన్ దాఖలు చేశారు..వారణాసి జిల్లా…
అమరావతి: సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేయడం జరిగిందని,,ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైందని రాష్టా…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సోమవారం ఉదయం…
3 గంటలకు 58 శాతం.. నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా సోమావారం ఉదయం 7 గంటలకు సార్వత్రికల ఎన్నికల్లో బాగంగా ఓటర్లు…
నెల్లూరు: సోమవారం ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ వారి మొబైల్ని తీసుకెళ్లకూడదు.1) ఓటింగ్ బూత్లలో మొబైల్ ఫోన్లను తీసుకెళ్లడంపై…
This website uses cookies.