అమరావతి: మధ్యధర సముద్రంలో జరిగి ఘోరం పడవ ప్రమాదంలో 61 మరణించారు..మహిళలు, చిన్నారులతో సహా మొత్తం 86 మందితో వెళ్తున్న పడవ బలమైన అలల తాకిడికి బోల్తా పడడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.. ఆదివారం ఉదయం లిబియా తీరంలో జరిగిన ఈ ప్రమాదంలో పడవలోని మరో 25 మందిని లిబియా రెస్క్యూ టీమ్స్ సురక్షితంగా బయటికి తీసుకొచ్చాయి.. నైజీరియా, గాంబియా లాంటి ఆఫ్రికా దేశాలకు చెందిన ప్రజలు జీవనోపాధి కోసం యూరప్ దేశాలకు వలస వెళ్లుతుంటారు..ఈ నేపధ్యంలో లిబియా నుంచి మొత్తం 86 మందితో బయలుదేరిన పడవ లిబియా పశ్చిమ తీరంలోని జువారా పట్టణ సమీపంలో సముద్రంలో బోల్తా పడిందని ఐక్యరాజ్యసమితికి చెందిన ‘ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ వెల్లడించింది..
38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…
అమరావతి: ప్రధాని దామోదర్ దాస్ నరేంద్ర మోదీ వారణాసిలో మంగళవారం వారణాసి పార్లమెంట్ అభ్యర్దిగా నామినేషన్ దాఖలు చేశారు..వారణాసి జిల్లా…
అమరావతి: సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేయడం జరిగిందని,,ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైందని రాష్టా…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సోమవారం ఉదయం…
3 గంటలకు 58 శాతం.. నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా సోమావారం ఉదయం 7 గంటలకు సార్వత్రికల ఎన్నికల్లో బాగంగా ఓటర్లు…
నెల్లూరు: సోమవారం ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ వారి మొబైల్ని తీసుకెళ్లకూడదు.1) ఓటింగ్ బూత్లలో మొబైల్ ఫోన్లను తీసుకెళ్లడంపై…
This website uses cookies.