అమరావతి: రాష్ట్రంలో కు సంబంధించి 6వ జాబితాను వైసీపీ అధిష్ఠానం శుక్రవారం విడుదల చేసింది.. పలు అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల్లో పార్టీ హై కమాండ్ మార్పులు,, చేర్పులు చేసింది..నేడు విడుదల చేసిన 6వ లిస్టులో 10 మార్పులు చోటు చేసుకున్నాయి..ఈ లిస్టులో 4 పార్లమెంట్,, 6 అసెంబ్లీ ఇంఛార్జ్ లు ఉన్నారు.. ఇప్పటి వరకు 6వ లిస్టుతో కలిపి 82 స్థానాలకు సంబంధించి ఇంఛార్జ్ ల మార్పులు చేసింది..ఈ జాబితాను ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డితో కలిసి మంత్రి మేరుగ నాగార్జున విడుదల చేశారు.. కో ఆర్డినేటర్స్:- అనకాపల్లి,,ఆరకు,,విజయనగరం,,శ్రీకాకుళం పార్లమెంట్ నియోజవర్గాలకు కో ఆర్డినేటర్ గా వైవీ సుబ్బారెడ్డిని,,ఆరకు పార్లమెంట్ నియోజకవర్గంలోని సాలూరు,పార్వతీపురం,కురపాం,పాలకొండ అసెంబ్లీ నియోజకవర్గాలకు..వీటితో పాటు విజయనగరం,శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గాలకు మజ్జి.శ్రీనివాసరావును, డిప్యూటీ రీజనల్ కో ఆర్డినేటర్ గా నియమించింది..
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…
సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…
అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైంది..EVMల్లో నమోదైన ఓట్లు,, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు…
అమరావతి: భారత్లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలపై ఇటీవల అమెరికా,, కెనడా దేశాలు మీడియా చేసిన అనుచిత వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రి…
5 మంది మృతి,20 మందికి గాయాలు.. అమరావతి: 13వ తేదిన రాష్ట్రంలో ఓటు వేసేందుకు సొంతూరు వచ్చి,తిరిగి ప్రవేట్ ట్రావెల్స్…
38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…
This website uses cookies.