అమరావతి: ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కాం కేసులో ఆప్ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్(51)ను బుధవారం ED అరెస్టు చేసింది..ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో బుధవారం తెల్లవారుజామున ఢిల్లీ నార్త్ అవెన్యూలోని ఆయన నివాసంలో ED సోదాలు ప్రారంభించి,,సాయంత్రం అరెస్ట్ చేసింది..ముఖ్యమైన పత్రాలు,, కంప్యూటర్ హర్డ్ డిస్క్ లను స్వాధీనం చేసుకుంది..ఈ కేసులో అప్రూవర్లుగా మారిన శరత్ చంద్రారెడ్డి, దినేశ్ అరోరా, మాగుంట రాఘవలు,,కీలక వివరాలు వెల్లడించినట్లు తెలుస్తొంది..వారు తెలిపిన వివరాల మేరకే ఈడీ సంజయ్ సింగ్ ను అరెస్ట్ చేసినట్లు చర్యలు తీసుకున్నట్టు తెలుస్తొంది..ఈ కేసులో నిందితుడు దినేష్ అరోరా ప్రధాన లింక్ గా భావిస్తున్నారు..దినేష్అరోరా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను ఆయన నివాసంలో కలిశారని ఈడీ తన చార్జిషీట్ లో పేర్కొంది..ఢిల్లీ ఎన్నికలకు ముందు ఆప్ అధినేత క్రేజీవాల్ నిర్వహించిన నిధుల సేకరణ కార్యక్రమంలో సంజయ్ సింగ్ కూడా ఉన్నారు..ఒక సందర్బంలో సంజయ్ సింగ్ ను కలిశానని విచారణ సందర్భంగా దినేష్ అరోరా ఈడీ విచారణలో తెలిపారు..
నెల్లూరు: సోమవారం ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ వారి మొబైల్ని తీసుకెళ్లకూడదు.1) ఓటింగ్ బూత్లలో మొబైల్ ఫోన్లను తీసుకెళ్లడంపై…
96 లోక్సభ స్థానాలు.. అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో నాలుగో దశ పోలింగ్, ఆంధ్రప్రదేశ్ కు చాలా కీలకమైంది..సోమవారం జరగనున్న ఈ…
నెల్లూరు మున్సిపల్ కార్యాలయం.. అమరావతి: చెరగని సిరా ద్వారా ఓటర్ల వేళ్ళపై వారి ఇంటి వద్దే మార్కు చేస్తూ ఓటు…
సాధారణ ఛార్జీలతోనే నడుస్తాయి.. అమరావతి: మే 13న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో APSRTC ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిందని,,మే 8…
అమరావతి: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, తల్లి సురేఖ పిఠాపురంలో సందడి చేశారు..తొలుత స్థానికంగా ఉండే కుక్కుటేశ్వర స్వామి…
డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఏర్పాట్లు పరిశీలన.. నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న జిల్లావ్యాప్తంగా జరగనన్ను పోలింగ్…
This website uses cookies.