నెల్లూరు: జిల్లాలో ప్రభుత్వం అమలు చేస్తున్న రీ సర్వే, స్వామిత్వ ,గృహ నిర్మాణాల లక్ష్యాలను సాధించడానికి చర్యలు తీసుకుంటామని నూతన జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ వెల్లడించారు. సోమవారం కలెక్టరేట్ లోని ఆయన ఛాంబర్ లో జాయింట్ కలెక్టర్ గా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అందరి సహకారంతో ప్రభుత్వం కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేయడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. కృష్ణా జిల్లా నూజివీడు సబ్ కలెక్టర్ గా పనిచేసి, నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టడం చాలా సంతోషంగా ఉందన్నారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ కేరళ రాష్ట్రంలోని క్యాలికట్ కు చెందిన వారు..ఈయన 2020 IAS బ్యాచ్ చెందిన వారు. తొలుత జిల్లా కలెక్టర్ హరి నారాయణ్ ను నూతనంగా బాధ్యతలు చేపట్టిన జె.సి మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం కలెక్టరేట్లోని పలువురు అధికారులు,సిబ్బంది జె.సిని కలిసి అభినందనలు తెలిపారు.
రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…
అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…
అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…
రూ.10 వేల కోట్ల మేరకు అక్రమ ఇసుక రవాణా.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా…
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…
సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…
This website uses cookies.