అమరావతి: హేమంత్ సోరెన్ ఆధ్వర్యంలోని జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) సంకీర్ణ ప్రభుత్వం మనుగడపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి..జార్ఖండ్ నూతన ముఖ్యమంత్రిగా కల్పనా సొరేన్ బాధ్యతలు చేపట్టనున్నారనే వార్తలు వెలువడుతున్నాయి.. సీఎం హేమంత్ సొరేన్ తన స్థానంలో భార్యకు పగ్గాలు అప్పచెప్పేందుకు పావులు కదుపుతున్నాట్లు సమాచారం..భూ కుంభకోణం,, మనీ లాండరింగ్ కేసులో హేమంత్ సొరేన్ కోసం ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు తీవ్రంగా గాలిస్తున్నారు.. దీంతో ఆయన అదృశ్యమయినట్టు వార్తలు వచ్చాయి.. అయితే ఆయన రాంచీలోనే ఉన్నట్టు తెలుస్తొంది..తాజా పరిణామాల నేపథ్యంలో సీ.ఎం హేమంత్ సొరేన్ సొరేన్ అధ్యక్షతన రాంచీలో JMM నాయకులు సమావేశం అయ్యారు..హేమంత్ సొరేన్ భార్య కల్పన కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు..(గతంలో బీహార్ లో లాలుప్రసాద్ యాదవ్ నడిపించిన రాజకీయం) ఒకవేళ హేమంత్ సొరేన్ అరెస్టై జైలుకెళితే ఆయన భార్యకు ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించే విషయంపై సమావేశంలో చర్చిస్తున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి..ఎమ్మెల్యేలు అందరూ రాజధానిలోనే ఉండాలని తమ పార్టీతో పాటు కూటమి భాగస్వాములైన కాంగ్రెస్,, ఆర్జేడీల ఎమ్మేల్యేను అధికార జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) కోరడం ఈ వార్తలకు బలానిస్తున్నాయి..కల్పనా సోరెన్ ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చొబెట్టానికి JMM ప్రయత్నిస్తొందని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే అన్నారు.. 81 మంది సభ్యుల జార్ఖండ్ అసెంబ్లీలో JMM 31, CONG 16 మంది సభ్యులను కలిగివున్నాయి. RJDకి ఒక ఎమ్మెల్యే ఉన్నారు. విపక్ష BJPకి 25, జార్ఖండ్ వికాస్ మోర్చా 3, ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ 2, ఇతరులు నలుగురు ఉన్నారు.
సీ.ఎస్,డీజీపీల సమావేశం:- అమరావతి: పోలింగ్ రోజు,,ఆటు తరువాత జరిగిన అల్లర్లలో 85 మంది నిందితులపై హిస్టరీ షీట్ తెరిచినట్లు డీజీపీ…
నెల్లూరు: నగర పాలక సంస్థ పరిధిలోని సమ్మర్ స్టోరేజ్ వద్ద ట్యాంకు క్లియర్ వాటర్ పంపింగ్ స్టేషన్ నుండి కొత్తూరుకు…
అమరావతి: సోమవారం వేకువజామున బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని గోపాల్ రెడ్డి ఫాం హౌస్ లో జరిగిన రేవ్ పార్టీలో…
నెల్లూరు: జిల్లాలోఎన్నికల తర్వాత రాజకీయ ఘర్షణలు, అల్లర్లు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లాకలెక్టర్ ఎం.హరినారాయణన్ రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు.మంగళవారం…
ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ పబ్లిక్ పరీక్షలు.. నెల్లూరు: జిల్లాలో 10వ తరగతి, ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరీక్షలను…
అమరావతి: దేశంలో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు పట్టుబడ్డారు. అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో CISF సెక్యూరీటి అధికారులు,…
This website uses cookies.