అమరావతి: సూర్యుడి ఉపరితల వాతావరణం అధ్యయనం చేసేందుకు భారత్ పంపిన ఆదిత్య-L1 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న L1 పాయింట్ గమ్యం వైపు పయానిస్తొంది..ఆగస్టు 4వ తేదీన ఆదిత్య సెల్ఫీ తీసుకున్నది..ఆ ఫోటోను గురువారం ఇస్రో విడుదల చేసింది.. Aditya-L1కు ఉన్న విజిబుల్ ఎమిషన్ లైన్ కొరొనాగ్రాఫ్ VELC, సోలా ఆల్ట్రా వయోలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్- SUIT పరికరాలు సదరు ఫోటోలో స్పష్టంగా కన్పిస్తున్నాయి..ఆదిత్య కెమెరాలు భూమి,, చంద్రుడు ఫోటోలను కూడా ఆగస్టు 4వ తేదీన తీసింది..
సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…
అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైంది..EVMల్లో నమోదైన ఓట్లు,, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు…
అమరావతి: భారత్లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలపై ఇటీవల అమెరికా,, కెనడా దేశాలు మీడియా చేసిన అనుచిత వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రి…
5 మంది మృతి,20 మందికి గాయాలు.. అమరావతి: 13వ తేదిన రాష్ట్రంలో ఓటు వేసేందుకు సొంతూరు వచ్చి,తిరిగి ప్రవేట్ ట్రావెల్స్…
38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…
అమరావతి: ప్రధాని దామోదర్ దాస్ నరేంద్ర మోదీ వారణాసిలో మంగళవారం వారణాసి పార్లమెంట్ అభ్యర్దిగా నామినేషన్ దాఖలు చేశారు..వారణాసి జిల్లా…
This website uses cookies.