సెల్పీతో పాటు భూమి,చంద్రుడు ఫోటోలు తీసిన ఆదిత్య
అమరావతి: సూర్యుడి ఉపరితల వాతావరణం అధ్యయనం చేసేందుకు భారత్ పంపిన ఆదిత్య-L1 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న L1 పాయింట్ గమ్యం వైపు పయానిస్తొంది..ఆగస్టు 4వ తేదీన ఆదిత్య సెల్ఫీ తీసుకున్నది..ఆ ఫోటోను గురువారం ఇస్రో విడుదల చేసింది.. Aditya-L1కు ఉన్న విజిబుల్ ఎమిషన్ లైన్ కొరొనాగ్రాఫ్ VELC, సోలా ఆల్ట్రా వయోలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్- SUIT పరికరాలు సదరు ఫోటోలో స్పష్టంగా కన్పిస్తున్నాయి..ఆదిత్య కెమెరాలు భూమి,, చంద్రుడు ఫోటోలను కూడా ఆగస్టు 4వ తేదీన తీసింది..
Aditya-L1 Mission:
👀Onlooker!Aditya-L1,
destined for the Sun-Earth L1 point,
takes a selfie and
images of the Earth and the Moon.#AdityaL1 pic.twitter.com/54KxrfYSwy— ISRO (@isro) September 7, 2023