అమరావతి: క్షణికమైన సుఖం కోసం తన సొంత చెల్లిలను దారుణంగా అక్కే హత్య చేసిన సంఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది..కాన్పూర్ జోన్ ఐజీ ప్రశాంత్ కుమార్ మీడియాకు వెల్లడించిన వివరాల మేరకు… ఇటావా జిల్లాలోని ఓ గ్రామంలో కుటుంబం నివాసిస్తొంది..ఆ కుటుంబంలో పెద్ద కుమారై అంజలి(20) ఓ ఆసభ్యకరమైన స్థితిలో వుండగా,అమె చెల్లిలు (7),,(5) సంవత్సరాలు చూశారు..పొలంకు గడ్డి కోసేందుకు వెళ్లిన తల్లి,ఇంటికి తిరిగి వచ్చిన తరువాత తన చెల్లిల్లు జరిగిన సంగతి తల్లికి చెపుతారని అంజలి భావించింది.. దింతో అక్కడే వున్న పారతో,,తెలిసి తెలియ వయస్సులో వున్న ఇద్దరు చెల్లెళ్లను పారతో గొంతు కోసి హత్య చేసింది..సాక్ష్యలను తారుమారు చేసేందుకు, పారకు అంటిన రక్తం కడిగేసింది..అలాగే అమె వేసుకున్న డ్రస్సుపైన పడిన రక్తం గుర్తులను చెరిపి వేసేందుకు,బట్టలను ఉతికి ఆరవేసింది..ఏమి తెలియనట్లు ప్రవర్తించ సాగింది..
సాయంత్రం 5 గంటల సమయంలో ఇంటికి చేరుకున్న తల్లికి తలుపులు తీసి ఉండటం కనిపించింది. అనుమానంతో లోపలికి వెళ్లి చూడగా తన ఇద్దరు కుమారైలు విగతజీవులు పడి వుండడం గమినించి నిశ్చేష్టురాలైంది..జరిగిన సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది..సంఘటన స్థలకు చేరుకున్న పోలీసులు,,ఇంట్లోని మిగిలిన సభ్యులను విచారించారు..అదే సమయంలో అంజలి ప్రవర్తన అనుమానం కలిగించే విధంగా వుండడం,,ఇంటి బయట అరేసి బట్టలకు రక్తం మరకలు,,మూల పెట్టి వున్న పారకు కూడ రక్తం మరకలకు పోలీసులు గమనించారు..పోలీసులు గట్టిగా అమెను నిలతీయడంతో,,తన చెల్లిలను హతమర్చినట్లు ఒప్పుకుంది.. పోలీసులు దర్యాప్తులో అసలు జరిగిందేంటో తెలుసుకుని ఆ తల్లి కన్నీరుమున్నీరు అయ్యింది..అంజలిని అదుపులోకి తీసుకుని,కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…
అమరావతి: ప్రధాని దామోదర్ దాస్ నరేంద్ర మోదీ వారణాసిలో మంగళవారం వారణాసి పార్లమెంట్ అభ్యర్దిగా నామినేషన్ దాఖలు చేశారు..వారణాసి జిల్లా…
అమరావతి: సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేయడం జరిగిందని,,ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైందని రాష్టా…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సోమవారం ఉదయం…
3 గంటలకు 58 శాతం.. నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా సోమావారం ఉదయం 7 గంటలకు సార్వత్రికల ఎన్నికల్లో బాగంగా ఓటర్లు…
నెల్లూరు: సోమవారం ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ వారి మొబైల్ని తీసుకెళ్లకూడదు.1) ఓటింగ్ బూత్లలో మొబైల్ ఫోన్లను తీసుకెళ్లడంపై…
This website uses cookies.