AMARAVATHICRIME

తన సొంత చెల్లిలను దారుణంగా హత్య చేసిన అక్క

అమరావతి: క్షణికమైన సుఖం కోసం తన సొంత చెల్లిలను దారుణంగా అక్కే హత్య చేసిన సంఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది..కాన్పూర్ జోన్ ఐజీ ప్రశాంత్ కుమార్ మీడియాకు వెల్లడించిన వివరాల మేరకు… ఇటావా జిల్లాలోని ఓ గ్రామంలో కుటుంబం నివాసిస్తొంది..ఆ కుటుంబంలో పెద్ద కుమారై అంజలి(20) ఓ ఆసభ్యకరమైన స్థితిలో వుండగా,అమె చెల్లిలు (7),,(5) సంవత్సరాలు చూశారు..పొలంకు గడ్డి కోసేందుకు వెళ్లిన తల్లి,ఇంటికి తిరిగి వచ్చిన తరువాత తన చెల్లిల్లు జరిగిన సంగతి తల్లికి చెపుతారని అంజలి భావించింది.. దింతో అక్కడే వున్న పారతో,,తెలిసి తెలియ వయస్సులో వున్న ఇద్దరు చెల్లెళ్లను పారతో గొంతు కోసి హత్య చేసింది..సాక్ష్యలను తారుమారు చేసేందుకు, పారకు అంటిన రక్తం కడిగేసింది..అలాగే అమె వేసుకున్న డ్రస్సుపైన పడిన రక్తం గుర్తులను చెరిపి వేసేందుకు,బట్టలను ఉతికి ఆరవేసింది..ఏమి తెలియనట్లు ప్రవర్తించ సాగింది..
సాయంత్రం 5 గంటల సమయంలో ఇంటికి చేరుకున్న తల్లికి తలుపులు తీసి ఉండటం కనిపించింది. అనుమానంతో లోపలికి వెళ్లి చూడగా తన ఇద్దరు కుమారైలు విగతజీవులు పడి వుండడం గమినించి నిశ్చేష్టురాలైంది..జరిగిన సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది..సంఘటన స్థలకు చేరుకున్న పోలీసులు,,ఇంట్లోని మిగిలిన సభ్యులను విచారించారు..అదే సమయంలో అంజలి ప్రవర్తన అనుమానం కలిగించే విధంగా వుండడం,,ఇంటి బయట అరేసి బట్టలకు రక్తం మరకలు,,మూల పెట్టి వున్న పారకు కూడ రక్తం మరకలకు పోలీసులు గమనించారు..పోలీసులు గట్టిగా అమెను నిలతీయడంతో,,తన చెల్లిలను హతమర్చినట్లు ఒప్పుకుంది.. పోలీసులు దర్యాప్తులో అసలు జరిగిందేంటో తెలుసుకుని ఆ తల్లి కన్నీరుమున్నీరు అయ్యింది..అంజలిని అదుపులోకి తీసుకుని,కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *