అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ,1st ఇయర్, 2nd ఇయర్ ఇంటర్మీడియట్ ఫలితాలను అధికారులు మంగళవారం విడుదల చేశారు.ఆగస్టు 3వ తేది నుంచి 12వ తేది వరకు నిర్వహించారు.1st ఇయర్ జనరల్ విభాగంలో మొత్తం 68 శాతం మంది, 2nd జనరల్ విభాగంలో 73 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఇక వొకేషనల్ విషయానికొస్తే 1st ఇయర్లో మొత్తం 66 శాతం మంది, 2nd ఇయర్లో 80 శాతం మంది పాస్ అయ్యారు.ఈ సంవత్సరం ఇంటర్లో మొత్తం 70.63 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు..రాష్ట్ర వ్యాప్తంగా 1022 సెంటర్లలో నిర్వహించిన ఈ పరీక్షల్లో,,429 మాల్ప్రాక్టిస్ కేసులను నమోదు చేశారు. https://bie.ap.gov.in/ పూర్తి వివరాలు వెబ్ సైట్ లో చూసుకొవచ్చు.
నెల్లూరు: జగన్ పాలనలో రాష్ట్రం అంతా మాఫియా కమ్ముకున్నదని,,ఇసుక మాఫియా, మట్టి మాఫియా, మద్యం మాఫియా లాగా తయారు అయ్యి…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గూండాగిరీని అంతం చేసేందుకే టీడీపీ, జనసేన పార్టీతో కలిసి కూటమిగా ఏర్పడ్డామని బీజేపీనేత, కేంద్ర హోంమంత్రి అమిత్షా…
అమరావతిం ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి,,ఎన్నికల వేళ విధులు సక్రమంగా నిర్వర్తించడం లేదంటూ ఆయన ఎలక్షన్స్ కమీషన్ బదిలీ వేటు…
నెల్లూరు: భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పోలింగ్ విధులు కేటాయించబడిన ప్రభుత్వ ఉద్యోగులందరూ పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ…
అమరావతి: జమ్మూకశ్మీర్లోని పూంచ్ జిల్లా శశిధర్ ప్రాంతంలో శనివారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు..భారత వాయుసేన (IAF)కు చెందిన వాహనంపై…
నెల్లూరు: చంద్రబాబు గతంలో కూటమి పేరుతో ఈ ముగ్గురి ఫోటోలతో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నేరవేర్చలేదు,,మళ్లీ ఈ ముగ్గురు…
This website uses cookies.