అమరావతి: ఉత్తరప్రదేశ్లో స్పెషల్ టాస్క్ పోలీసులకు, అనిల్ దుజానా అనే కరడుగట్టిన గ్యాంగ్స్టర్ మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో అనిల్ హతమయ్యాడు.. కాంట్రాక్ట్ కిల్లర్ అయిన అనిల్ దుజానాపై మొత్తం 18 హత్య కేసులున్నాయని ఉత్తరప్రదేశ్ ఎస్టీఎఫ్ అడిషనల్ డీజీపీ అమితాబ్ యష్ తెలిపారు..ఉత్తరప్రదేశ్ సీ.ఎం యోగి ఆదిత్యనాథ్ మాఫియాపై ఉక్కుపాదం మోపునున్నట్లు ఇటివల అసెంబ్లీలో స్పష్టం చేశారు..2017 నుంచి నేటి వరకు 23 వేల మందికి పైగా క్రిమినల్స్ ను అరెస్ట్ చేశారు..క్రిమినల్స్ ను అదుపులోకి తీసుకునే క్రమంలో 1424 మంది పోలీసులు గాయపడ్డారు..ఇప్పటివరకూ 184 మంది క్రిమినల్స్ను యూపీ పోలీసులు మట్టుబెట్టారు.. ఎదురుకాల్పుల ఘటనల్లో 13 మంది పోలీసులు మరణించారు..
38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…
అమరావతి: ప్రధాని దామోదర్ దాస్ నరేంద్ర మోదీ వారణాసిలో మంగళవారం వారణాసి పార్లమెంట్ అభ్యర్దిగా నామినేషన్ దాఖలు చేశారు..వారణాసి జిల్లా…
అమరావతి: సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేయడం జరిగిందని,,ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైందని రాష్టా…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సోమవారం ఉదయం…
3 గంటలకు 58 శాతం.. నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా సోమావారం ఉదయం 7 గంటలకు సార్వత్రికల ఎన్నికల్లో బాగంగా ఓటర్లు…
నెల్లూరు: సోమవారం ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ వారి మొబైల్ని తీసుకెళ్లకూడదు.1) ఓటింగ్ బూత్లలో మొబైల్ ఫోన్లను తీసుకెళ్లడంపై…
This website uses cookies.