AMARAVATHI

నా ఉపిరి వున్నంత వరకు జనసేనను ఏ పార్టీలో విలీనం చేయాను-పవన్ కళ్యాణ్

వైసీపీలేని రాష్ట్రం చూడబోతున్నాం..

అమరావతి: వైసీపీలేని రాష్ట్రం చూడబోతున్నాం,,మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తే,రాష్ట్రం అంధకారంలో వెళ్లి పోతుందంటూ వైసీపీ పాలనపై సభలో జనసేనాని పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు.శనివారం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలో ఆత్మహత్యలు చేసుకున్న 58 మంది రైతు కుంటుబాలకు లక్ష చొప్పున ఆర్దిక సాయం అందచేశారు..అనంతరం మండపేటలో జరిగిన సభలో జనసేనాని పవన్ మాట్లాడుతూ కౌలు రైతులను జగన్ పట్టించుకొవడంలేదు,,వారికి గుర్తింపు కార్డు ఇచ్చేందుకు సీ.ఎం సిద్దంగా లేదు…ఎన్నికలకు ముందు అమ్మ,అక్క అంటూ ప్రజలను మాయం చేసి,ఇప్పుడు నిండు గర్భిణిలను అంగన్ వాడి కేంద్రాల ముందు క్యూలో నిలబెడుతున్నాడంటూ మండిపడ్డారు..పోలీసులు వ్యవస్థ కోసం పనిచేయాలని,రాజకీయపార్టీల కోసం పనిచేస్తే,ప్రజలు ఎలా ఎదుర్కొంటారో ఉహించలేరని,,పోలీసుల ఆలోచన ధోరణలో మార్పు రావాలన్నారు.,,అధికారపార్టీ పెట్టే కేసులకు భయపడవద్దు,, మీకు జనసేన అండగా వుంటుందన్నారు..పార్టీని ఏర్పాటు చేసి ఇంత వరకు తీసుకుని వచ్చిన వాడిని,,జనసేనపై నమ్మకంతో గెలిపించండి,జనసేన ఖచ్చితంగా రాష్ట్రంను అర్ధికంగా అభివృద్దిలో నడిపిస్తుందని హామీ ఇచ్చారు..వ్యవస్థలో తప్పు జరిగినప్పుడు ప్రశ్నించి,,ఎదిరించే ధైర్యం లేకుంటే మనుగడ వుండదన్నారు.. జనసేనకు ఓర్పు వుంది..వంద తప్పులను చేసిన భరిస్తాం,సహిస్తాం,,తరువాత తాట తీస్తామంటూ హెచ్చరించారు..అంబేద్కర్ నాకు అదర్శం,,2024 ఎన్నికలకు జనసేన సిద్దంగా వుందని,,ఎన్నికల సమయంలో జనసేన ప్రణాళిక వెల్లడిస్తామన్నారు..

 

Spread the love
venkat seelam

Recent Posts

అవ‌స‌ర‌మైనంత కాలం రిజ‌ర్వేష‌న్లు కొన‌సాగించాల్సిందే- మోహన్ భగవత్

అమరావతి: రాష్ట్రీయ స్వయం సేవక్ చీఫ్ మోహన్ భగవత్ రిజర్వేషన్స్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.ఆదివారం ఒక విద్యాసంస్థలో ప్రసంగిస్తూ…

4 hours ago

కేంద్ర ఎన్నికల పరిశీలకుల సమక్షంలో రెండో విడత మ్యాన్ పవర్ మేనేజ్మెంట్ ర్యాండమైజేషన్

నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లాలో పోలింగ్ విధులకు పోలింగ్ సిబ్బందిని ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. ఆదివారం…

4 hours ago

యువ‌త భ‌విష్యత్తే  మన రాష్ట్ర భవిష్య‌త్‌- డాక్ట‌ర్ పొంగూరు.నారాయణ

44 డివిజ‌న్ ఎన్నిక‌ల ప్ర‌చారం.. నెల్లూరు: యువ‌త భ‌విష్య‌త్తే...రాష్ట్ర భ‌విష్య‌త్ అని...మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు ఆలోచ‌న అని మాజీ…

1 day ago

ఆర్చరీ వరల్డ్‌ కప్-2024లో చరిత్ర లిఖించిన భారతీయ ఆర్చర్లు

అమరావతి: ఆర్చరీ వరల్డ్‌ కప్-2024లో భారత్ చరిత్ర సృష్టించింది..శనివారం షాంఘైలో జరిగిన ఈ టోర్నీలో భారత్ తొలిసారి హ్యాట్రిక్ గోల్డ్…

1 day ago

వైసీపీ మేనిఫెస్టో తేలిపోయిందా? ముఖ్యనేతల్లో తీవ్ర అసంతృప్తి

అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్ శనివారం మేనిఫెస్టో విడుదల చేశారు.కేవలం చేయగలిగినవి మాత్రమే చెబుతున్నామంటూ రెండు పేజీలతోనే మేనిఫెస్టో…

1 day ago

పించన్లు ,ఇంటింటికి వెళ్లి ఇవ్వండి లేదంటే అకౌంట్ కు బదలీ చేయండి-ఈ.సీ

=అమరావతి: రాష్ట్రంలో పించన్లు పంపిణీకి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి స్పష్టమైన ఆదేశాలు…

1 day ago

This website uses cookies.