ఆదిలాబాద్ లో రూ.6,697 కోట్లతో అభివృద్ధి..
హైదరాబాద్: ఆదిలాబాద్ పర్యటనలో బాగంగా ప్రధాన మంత్రి నరేంద్రమోడీ సోమవారం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు..రూ.6,697 కోట్ల అభివృద్ధి పనులకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారు.. రామగుండంలో రెండో థర్మల్ పవర్ యూనిట్ను,, రూ.70 కోట్లతో అంబారి-ఆదిలాబాద్-పింపాలకుట్టి రైల్వే లైన్ విద్యుదీకరణ లైన్ను జాతికి అంకితం చేశారు..491 కోట్లతో ఆదిలాబాద్-బేలా మధ్య NH-353Bపై 32.97 కి.మీ. మేర 2వ లైన్ హైవే విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు..
ఆదిలాబాద్ కేంద్రంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పార్లమెంటు ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. అధికారిక కార్యక్రమాల అనంతరం జరిగి బీజేపీ బహిరంగ సభలో మోదీ ఒక్కరే పాల్గొని ప్రసంగించారు..గత తొమ్మిది ఏళ్లలో దేశం ఏవిధంగా అభివృద్ధి చెందతుందో వివరించారు.. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే రాజకీయాలు చేయాలి..అధికారంలో ఉన్నంత సేపు దేశాభివృద్ధిపైనే దృష్టి పెట్టామన్నారు.. త్వరలోనే ప్రపంచంలో అత్యుత్తమ ఆర్ధిక వ్యవస్థగా భారత్ అవతరించబోతున్నట్లు ప్రధాని మోదీ స్పష్టం చేశారు.
రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…
అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…
అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…
రూ.10 వేల కోట్ల మేరకు అక్రమ ఇసుక రవాణా.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా…
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…
సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…
This website uses cookies.