అమరావతిం ప్రపంచ వేదికపై భారతదేశం విశ్వగురూ అని,, ప్రపంచానికి పెద్దన్నలాంటిదని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యూయేల్ మాక్రాన్ వ్యాఖ్యనించారు..ప్రధానమంత్రి నరేంద్రమోదీ రెండు రోజుల ఫ్రెంచ్ పర్యటన సందర్భంలో శుక్రవారం ప్రధాని మోదీతో, ఇమ్మాన్యూయేల్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు..అనంతరం మొదటి ప్రపంచ యుద్ధం నాటి ఫొటోలను అందించారు..“ప్రపంచ చరిత్రలో భారత్ ఒక దిగ్గజదేశం.. భవిష్యత్తులో నిర్ణయాత్మక పాత్ర పోషించబోతున్న దేశం..మాకు వ్యూహాత్మక భాగస్వామి, మిత్ర దేశం” అని తను ఇచ్చిన ఫొటోలపై మాక్రాన్ రాశారు..అనంతరం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ “ఈ సంవత్సరం 14వ జూలై పరేడ్,కు భారతదేశాన్ని గౌరవ అతిథిగా స్వాగతించడం మాకు చాలా సంతోషకరం” అన్నారు..ప్రధాని మోదీ ఎదురుపడగానే ఆప్యాయంగా కౌగిళించుకుని స్వాగతం పలికారు..ఇదే సమయంలో భారత నేవీ కోసం ఫ్రాన్స్ నుంచి 26 రాఫెళ్లు విమానలు,, 3 డిజిల్ సబ్ మెరైన్ల కొనుగోలుకు సంబంధించిన ఒప్పందం,ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా ఆవగాహనకు రానున్నట్లు సమాచారం..రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురువారం ఫ్రాన్స్ చేరుకున్నారు.. ఫ్రాన్స్ రాజధాని ప్యారీస్ లో అడుగుపెట్టిన ప్రధాని నరేంద్రమోదీకి, ఫ్రాన్స్ ప్రధాని ఎలిజబెత్ బార్న్ స్వయం విమానాశ్రయానికి వచ్చి రెడ్ కార్పెట్ స్వాగతం పలికారు..
జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…
హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మవిభూషణ్ అందుకున్నారు..ఓ సాధారణ కుటుంబం నుంచి…
అమరావతి: కర్ణాటకలో ఇటీవలే ఎం.పీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ ఓ కుదుపు కుదుపేస్తుండగా, తాజాగా ఇప్పుడు అలాంటిదే మరో…
హైకోర్టులో వాదనలు.. అమరావతి: ఈ నెల 13వ తేదీన రాష్ట్ర శాసనసభకు ఎన్నికల పోలింగ్ జరుగనున్ననేపధ్యంలో సంక్షేమ పథకాల నగదు…
అమరావతి: టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని ఎయిరిండియా ఎక్స్ప్రెస్ (ఎయిర్ ఇండియా విమాలను కొనుగొలు చేసిన తరువాత)లో నెలకొన్న వివాదం రోజురోజుకూ…
అమరావతి: విజయవాడలో ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అశేష జనవాహిని మధ్య బుధవారం మున్సిపల్ స్టేడియం…
This website uses cookies.