అమరావతి: కర్ణాటకలో మే 10వ తేదిన అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో పార్టీలన్నీ ముమ్మరంగా ప్రచారంతో తలమునకలై ఉన్నాయి..ఓటర్లను ఆకట్టుకోవటానికి పార్టీలు హామీలతో పాటు కాసులు కరుపించేందుకు సిద్దమైనట్లు కన్పిస్తొంది..ఈ నేపథ్యంలో మైసూరులోని పుత్తూరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థిగా అశోక్ కుమార్ రాయ్ పోటీ చేస్తున్నాడు..ఐటీ,,ఈసీ అధికారులకు విశ్వనీయమైన సమాచారం అందడంతో అశోక్ కుమార్ రాయ్ సోదరుడు సుబ్రమణ్య రాయ్ ఇంట్లో సోదాలు చేపట్టారు..అతని ఇంటి పెరటిలోని చెట్టుపై గొతంలో దాచిన డబ్బుల కట్టలని అధికారులు కనిపెట్టారు..గొతం విప్పిచూడగా కోటి రూపాయల నోట్ల కట్టలు కనిపించాయి..అధికారులు ఈ మొత్తంను సీజ్ చేశారు.. ఓటర్లకు పంచటానికి డబ్బు దాచి పెట్టినట్లు సమాచారం..ఎన్నికల ప్రచారం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు రూ.300 కోట్లకు పైగా లెక్క చూపని డబ్బును అధికారులు సీజ్ చేశారు..బెంగళూరులోనే రూ.82 కోట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు..మే 13న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…
అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైంది..EVMల్లో నమోదైన ఓట్లు,, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు…
అమరావతి: భారత్లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలపై ఇటీవల అమెరికా,, కెనడా దేశాలు మీడియా చేసిన అనుచిత వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రి…
5 మంది మృతి,20 మందికి గాయాలు.. అమరావతి: 13వ తేదిన రాష్ట్రంలో ఓటు వేసేందుకు సొంతూరు వచ్చి,తిరిగి ప్రవేట్ ట్రావెల్స్…
38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…
అమరావతి: ప్రధాని దామోదర్ దాస్ నరేంద్ర మోదీ వారణాసిలో మంగళవారం వారణాసి పార్లమెంట్ అభ్యర్దిగా నామినేషన్ దాఖలు చేశారు..వారణాసి జిల్లా…
This website uses cookies.