నెల్లూరు: నెల్లూరు నగర పాలక సంస్థ కమిషనర్, అన్ని విభాగాల ఉన్నతాధికారులతో కమిషనర్ & డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రవీణ్ కుమార్(IAS) వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు..నగర పాలక సంస్థలోని కమాండ్ కంట్రోల్ విభాగంలో మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు. జగనన్న శాశ్వత భూహక్కు పధకం ద్వారా రీ సర్వే విధానం, రోడ్ల రిపేర్లు, జగనన్నకాలనీల్లో గృహాల నిర్మాణం, మౌలిక సదుపాయాల ఏర్పాట్లు, క్లాప్ కార్యక్రమం వంటి వివిధ అంశాల పురోగతిని చర్చించారు. నగర పాలక సంస్థ కమాండ్ కంట్రోల్ విభాగంలో కమిషనర్ శ్రీమతి హరిత, డిప్యూటీ కమిషనర్ చెన్నుడు, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ వెంకట రమణ, ఇతర విభాగాల ఉన్నత అధికారులు పాల్గొన్నారు. కౌన్సిల్ సమావేశ మందిరంలో అడ్మిన్, వార్డు ప్లానింగ్, శానిటేషన్ వార్డు కార్యదర్శులు హాజరయ్యారు.
అమరావతి: సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేయడం జరిగిందని,,ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైందని రాష్టా…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సోమవారం ఉదయం…
3 గంటలకు 58 శాతం.. నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా సోమావారం ఉదయం 7 గంటలకు సార్వత్రికల ఎన్నికల్లో బాగంగా ఓటర్లు…
నెల్లూరు: సోమవారం ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ వారి మొబైల్ని తీసుకెళ్లకూడదు.1) ఓటింగ్ బూత్లలో మొబైల్ ఫోన్లను తీసుకెళ్లడంపై…
96 లోక్సభ స్థానాలు.. అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో నాలుగో దశ పోలింగ్, ఆంధ్రప్రదేశ్ కు చాలా కీలకమైంది..సోమవారం జరగనున్న ఈ…
నెల్లూరు మున్సిపల్ కార్యాలయం.. అమరావతి: చెరగని సిరా ద్వారా ఓటర్ల వేళ్ళపై వారి ఇంటి వద్దే మార్కు చేస్తూ ఓటు…
This website uses cookies.