ఏ.పికి జస్టిస్ అబ్దుల్ నజీర్..
అమరావతి: 12 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను కేంద్రం నియమించింది..గవర్నర్ల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అమోద ముద్ర వేశారు..ఆంధ్రప్రదేశ్కి కొత్త గవర్నర్గా సుప్రీమ్ కోర్డు రిటైర్డ్ జడ్జి జస్టిస్ అబ్దుల్ నజీర్ను నియమించారు..ఏపీ గవర్నర్ గా ఉన్న బిశ్వభూషణ్ హరిచందన్ ను ఛతీస్ఘడ్ రాష్ట్ర గవర్నర్గా బదిలీ చేశారు. మహారాష్ట్ర గవర్నర్గా రమేష్,, సిక్కిం గవర్నర్గా లక్ష్మణ్ప్రసాద్,, అరుణాచల్ప్రదేశ్ గవర్నర్గా త్రివిక్రమ్ పట్నాయక్,, జార్ఖండ్ గవర్నర్గా రాధాకృష్ణన్,,అసోం గవర్నర్గా గులాబ్చంద్ కటారియా,, హిమాచల్ప్రదేశ్ గవర్నర్గా శివప్రసాద్ శుక్లా,, మణిపూర్ గవర్నర్ అనసూయ,,లడఖ్ గవర్నర్గా బీడీ మిశ్రా,,నాగాలండ్ గవర్నర్గా గణేషన్,, మేఘాలయ గవర్నర్గా ఫాగు చౌహాన్,,బీహార్ గవర్నర్గా విశ్వనాథ్ అర్లేకర్,, లద్దాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్గా బి.డి.మిశ్రాను నియమించారు.
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…
సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…
అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైంది..EVMల్లో నమోదైన ఓట్లు,, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు…
అమరావతి: భారత్లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలపై ఇటీవల అమెరికా,, కెనడా దేశాలు మీడియా చేసిన అనుచిత వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రి…
5 మంది మృతి,20 మందికి గాయాలు.. అమరావతి: 13వ తేదిన రాష్ట్రంలో ఓటు వేసేందుకు సొంతూరు వచ్చి,తిరిగి ప్రవేట్ ట్రావెల్స్…
38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…
This website uses cookies.