NATIONAL

అవ‌స‌ర‌మైనంత కాలం రిజ‌ర్వేష‌న్లు కొన‌సాగించాల్సిందే- మోహన్ భగవత్

అమరావతి: రాష్ట్రీయ స్వయం సేవక్ చీఫ్ మోహన్ భగవత్ రిజర్వేషన్స్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.ఆదివారం ఒక విద్యాసంస్థలో ప్రసంగిస్తూ సంఘ్ ప‌రివార్ తొలి నుంచి రాజ్యాంగం…

21 hours ago

బహిరంగసభలో ఫోటోను చూసి భావోద్వేగానికి గురైన ప్రధాన మోదీ

అమరావతిం లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగ నిర్వహిస్తున ప్రధాని నరేంద్రమోదీ మధ్యప్రదేశ్‌లో బహిరంగసభలో ప్రసంగిస్తుండగ ఓ యువకుడు చూపించిన ఫొటోను చూసి భావోద్వేగానికి లోనయ్యారు..దీంతో మోదీ ప్రసంగం…

1 week ago

140 కోట్ల మందికి మోదీ కీ గ్యారంటీ రూపంలో హామీ ఇస్తున్నాం-ప్రధాని మోదీ

బీజేపీ మేనిఫెస్టో విడుదల.. అమరావతి: 2024 లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసిన ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రసంగం చేశారు. రాబోయే 5…

2 weeks ago

ఆ రెండు దేశాల్లోకి తదుపరి ప్రకటన వచ్చేంతవరకు వెళ్లదు-విదేశాంగ శాఖ

అమరావతి: ప్రభుత్వం నుంచి తదుపరి ప్రకటన వచ్చేంతవరకు భారతీయ పౌరులెవరూ ఇరాన్,, ఇజ్రాయెల్ దేశాలకు వెళ్లొద్దని కేంద్ర విదేశాంగశాఖ శుక్రవారం అడ్వైజరీ జారీ చేసింది..సదురు దేశాల్లో నెలకొన్న…

2 weeks ago

ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసే హోర్డింగ్స్ కు అనుమతులు తప్పనిసరి-ఎన్నికల సంఘం

అమరావతి: రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసే హోర్డింగ్స్ విషయంలో తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని కేంద్ర ఎన్నికల సంఘం కఠినంగా హెచ్చరించింది..ఈ మేరకు కేంద్ర…

3 weeks ago

ఆమ్‌ ఆద్మీ పార్టీకి కోలుకొలేని ఎదురుదెబ్బ-మంత్రి ఆనంద్‌ రాజీనామ

అమరావతి: ఆమ్‌ ఆద్మీ పార్టీకి కోలుకొలేని ఎదురుదెబ్బ తగిలింది.. ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ప్రభుత్వంలో సాంఘిక సంక్షేమశాఖ మంత్రిగా పని చేస్తున్న రాజ్‌ కుమార్‌ ఆనంద్‌…

3 weeks ago

నక్సల్స్ మూసివేయించిన రామాలయాని తిరిగి తెరిపించిన CRPF జవాన్లు

అమరావతి: దాదాపు రెండు దశాబ్దల క్రిందట నక్సల్స్ మూసివేయించిన ఓ రామాలయాన్ని తిరిగి సోమవారం సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ జవాన్లు తెరిచారు..నక్సల్స్ ప్రభావం అధికంగా ఉన్న…

3 weeks ago

ఢిల్లీ హైకోర్టులో జైల్లో వున్న ఢిల్లీ సి.ఎం కేజ్రీవాల్‌కు ఎదురుదెబ్బ

అమరావతి: ఢిల్లీ హైకోర్టులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఎదురుదెబ్బ తగిలింది..ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌ మెంట్ డైరెక్టరేట్ తనను అరెస్టు చేయడాన్ని సవాలు…

3 weeks ago

యూపీఐ ద్వారా బ్యాంకు ATMల వద్ద క్యాష్ డిపాజిట్,విత్ డ్రా-ఆర్బీఐ

అమరావతి: యూపీఐ ఆధారిత సేవలు అయిన Phonepe,,Gpay,,భారత్‌పే లాంటి మొబైల్ యాప్స్ ద్వారా బ్యాంకు ఖాతాల్లో నగదు డిపాజిట్ చేసే సౌకర్యం త్వరలో అందుబాటులోకి వస్తుందని ఆర్బీఐ…

3 weeks ago

రెపో రేటును 6.5 శాతంగా కొన‌సాగిస్తున్నట్లు వెల్లడించిన RBI గ‌వ‌ర్న‌ర్ శ‌క్తికాంత్ దాస్

అమరావతి: భార‌తీయ రిజ‌ర్వ్ బ్యాంకు శుక్రవారం కీల‌కమైన రెపో రేటును మార్చలేదు.. రెపో రేటును 6.5 శాతంగా కొన‌సాగిస్తున్నట్లు ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ శ‌క్తికాంత్ దాస్ తెలిపారు.. రెపో…

3 weeks ago

This website uses cookies.