అమరావతి: ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో చంద్రబాబు గురువారం హౌస్ మోషన్ పిటిషన్లు దాఖలు చేశారు.. బెయిల్, ముందస్తు బెయిల్ పిటిషన్లపై అత్యవసర విచారణ చేపట్టాలని చంద్రబాబు తరపున లాయర్లు హైకోర్టులో హౌజ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.. చంద్రబాబు ఎడమ కంటికి 3నెలల క్రితం క్యాటరాక్టు ఆపరేషన్ జరిగిందని,, ప్రస్తుతం కుడి కంటికి ఆపరేషన్ జరపాల్సివుందని పిటిషన్ లో లాయర్లు పేర్కొన్నారు.. వైద్యులు ఇచ్చిన నివేదికలోని మిగతా అంశాల పైనా వైద్య పరీక్షలు నిర్వహించాల్సి ఉందంటూ తెలిపారు..శరీరంపై దద్దుర్లతో పాటు వెన్ను కిందిభాగంలో నొప్పితో బాధపడుతున్నారని హెల్త్ రిపోర్టులో సారశం.
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…
సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…
అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైంది..EVMల్లో నమోదైన ఓట్లు,, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు…
అమరావతి: భారత్లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలపై ఇటీవల అమెరికా,, కెనడా దేశాలు మీడియా చేసిన అనుచిత వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రి…
5 మంది మృతి,20 మందికి గాయాలు.. అమరావతి: 13వ తేదిన రాష్ట్రంలో ఓటు వేసేందుకు సొంతూరు వచ్చి,తిరిగి ప్రవేట్ ట్రావెల్స్…
38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…
This website uses cookies.