అమరావతి: రిలయన్స్ ఇండస్ట్రీస్, జియో స్పేస్ ఫైబర్ పేరుతో భారత్ లో మరో సరికొత్త ఆవిష్కరణకు వేదిక సిద్ధం చేసింది.. శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలను అందించనున్నారు..శుక్రవారం ఢిల్లీలో జరిగిన ఇండియా మొబైల్ కాంగ్రెస్ 7వ ఎడిషన్లో జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ చైర్మన్ ఆకాష్ అంబానీ మాట్లాడుతూ జియో స్పేస్ ఫైబర్ తో దేశంలోని ప్రతి ఒక్కరిని విద్య, ఆరోగ్యం, వినోదం, ప్రభుత్వ సేవలను ఆన్ లైన్ ద్వారా పొందేందుకు వీలు కల్పిస్తుందన్నారు.. గిగాబిట్ యాక్సెస్ తో ప్రతి ఒక్కరూ, ప్రతిచోటా, కొత్త డిజిటల్ కనెక్ట్ విటీలో భాగస్వామ్యలు అవుతారని,,దేశంలోని చాలా మంది తొలిసారి ఇంటర్నెట్ సేవలను పొందనున్నారు’ వెల్లడించారు.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ, జియో స్పేస్ ఫైబర్ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో పరిశీలించారు..దేశంలోని ప్రతీ ఇంటికి ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చేలా ఈ టెక్నాలజీని ఉపయోగించనున్నారు..ఈ సేవలను పరీక్షించే క్రమంలో రియలన్స్ ఇప్పటికే, గిర్-గుజరాత్,, కోర్బా-ఛత్తీస్ గఢ్, నబ్రంగ్ పూర్-ఒడిశా, ONGC-జోర్హాట్ అసోం ప్రాంతాల్లో సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది..ఇందు కోసం జియో సరికొత్త మీడియం ఎర్త్ ఆర్బిట్(MEO) ఉపగ్రహ సాంకేతికతను SES సహకారంతో పనిచేస్తుందని అయన తెలిపారు..
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…
సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…
అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైంది..EVMల్లో నమోదైన ఓట్లు,, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు…
అమరావతి: భారత్లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలపై ఇటీవల అమెరికా,, కెనడా దేశాలు మీడియా చేసిన అనుచిత వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రి…
5 మంది మృతి,20 మందికి గాయాలు.. అమరావతి: 13వ తేదిన రాష్ట్రంలో ఓటు వేసేందుకు సొంతూరు వచ్చి,తిరిగి ప్రవేట్ ట్రావెల్స్…
38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…
This website uses cookies.