అమరావతి: స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు Quash Petitionపై వాదనలు మంగళవారం వినేందుకు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ ధర్మాసనం అనుమతిచ్చింది..స్కిల్ డెవలప్ మెంట్ కేసులో తన అరెస్టు చెల్లదంటూ, సీఐడీ దాఖలు చేసిన FIRను రద్దుకు చంద్రబాబు సుప్రీంకోర్టులో క్వాష్ పిటీషన్ దాఖలు చేసిన విషయం విదితమే..చంద్రబాబు క్వాష్ పిటిషన్ ను సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూథ్రా మెన్షన్ చేశారు..ఇది ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన విషయం అని,,అక్కడి ప్రభుత్వం ప్రతిపక్షాలను అణిచివేస్తున్నాయని లూథ్రా సుప్రీంకోర్టుకు తెలిపారు..ఇందుకు సీజేఐ స్పందిస్తూ చంద్రబాబు ఎన్నిరోజుల నుంచి కస్టడీలో ఉన్నారని ప్రశ్నించగా,, ఈనెల 8వ తదిన అయన అరెస్టు చేశారని లూథ్రా తెలిపారు..రేపటి మెన్షన్ లిస్టులో పూర్తిగా వింటామని సుప్రింకోర్టు ప్రధాన న్యాయమూర్తి తెలిపారు.
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…
సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…
అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైంది..EVMల్లో నమోదైన ఓట్లు,, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు…
అమరావతి: భారత్లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలపై ఇటీవల అమెరికా,, కెనడా దేశాలు మీడియా చేసిన అనుచిత వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రి…
5 మంది మృతి,20 మందికి గాయాలు.. అమరావతి: 13వ తేదిన రాష్ట్రంలో ఓటు వేసేందుకు సొంతూరు వచ్చి,తిరిగి ప్రవేట్ ట్రావెల్స్…
38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…
This website uses cookies.