INTERNATIONAL

ఉక్రెయిన్ లో ఛాపర్ ప్రమాదం-హోం మంత్రితో సహా 18 మంది మృతి

అమరావతి: ఉక్రెయిన్‌‌లో కీవ్ నగరానికి సమీపంలోని బ్రోవరీ టౌన్‌లోని కిండర్‌గార్డెన్ సమీపంలో హెలికాప్టర్ కుప్పకూలి  ఆ దేశ హోం మంత్రి సహా 18 మంది దుర్మరణం చెందారు.. బుధవారంనాడు జరిగిన ఈ సంఘటనలో మరో 10 మంది పిల్లలతో సహా 22 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు..జనావాసాల మధ్య హెలికాప్టర్ కుప్పకూలిందని,, హోం శాఖ మంత్రి డేనిస్ మోనాస్థిరిస్కీతో పాటు అదే శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు ఈ ప్రమాదంలో మరణించారని సంబంధిత వర్గాలు ధృవీకరించాయి..హెలికాప్టర్ కుప్పకూలిన వెంటనే మంటలు ఒక్కసారిగా ఎగిసి పడి, భవంతులకు నిప్పంటుకున్నట్టు సోషల్ మీడియోలో వచ్చిన వీడియోల్లో స్పష్టంమౌవుతొంది..

Spread the love
venkat seelam

Recent Posts

వాటర్ ప్యాకెట్లపై తయారీ, ఎక్స్ పెయిరీ తేదీలు లేకపోతే క్రిమినల్ కేసులే-MHO వెంకట రమణ

నెల్లూరు: నగర పాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజనుల్లో ఉన్న వాటర్ ప్లాంట్లలో తాగునీటి శుద్ధి, వాటర్ ప్యాకెట్లు, వాటర్…

3 hours ago

అవ‌స‌ర‌మైనంత కాలం రిజ‌ర్వేష‌న్లు కొన‌సాగించాల్సిందే- మోహన్ భగవత్

అమరావతి: రాష్ట్రీయ స్వయం సేవక్ చీఫ్ మోహన్ భగవత్ రిజర్వేషన్స్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.ఆదివారం ఒక విద్యాసంస్థలో ప్రసంగిస్తూ…

24 hours ago

కేంద్ర ఎన్నికల పరిశీలకుల సమక్షంలో రెండో విడత మ్యాన్ పవర్ మేనేజ్మెంట్ ర్యాండమైజేషన్

నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లాలో పోలింగ్ విధులకు పోలింగ్ సిబ్బందిని ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. ఆదివారం…

1 day ago

యువ‌త భ‌విష్యత్తే  మన రాష్ట్ర భవిష్య‌త్‌- డాక్ట‌ర్ పొంగూరు.నారాయణ

44 డివిజ‌న్ ఎన్నిక‌ల ప్ర‌చారం.. నెల్లూరు: యువ‌త భ‌విష్య‌త్తే...రాష్ట్ర భ‌విష్య‌త్ అని...మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు ఆలోచ‌న అని మాజీ…

2 days ago

ఆర్చరీ వరల్డ్‌ కప్-2024లో చరిత్ర లిఖించిన భారతీయ ఆర్చర్లు

అమరావతి: ఆర్చరీ వరల్డ్‌ కప్-2024లో భారత్ చరిత్ర సృష్టించింది..శనివారం షాంఘైలో జరిగిన ఈ టోర్నీలో భారత్ తొలిసారి హ్యాట్రిక్ గోల్డ్…

2 days ago

వైసీపీ మేనిఫెస్టో తేలిపోయిందా? ముఖ్యనేతల్లో తీవ్ర అసంతృప్తి

అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్ శనివారం మేనిఫెస్టో విడుదల చేశారు.కేవలం చేయగలిగినవి మాత్రమే చెబుతున్నామంటూ రెండు పేజీలతోనే మేనిఫెస్టో…

2 days ago

This website uses cookies.