అమరావతి: ఉక్రెయిన్లో కీవ్ నగరానికి సమీపంలోని బ్రోవరీ టౌన్లోని కిండర్గార్డెన్ సమీపంలో హెలికాప్టర్ కుప్పకూలి ఆ దేశ హోం మంత్రి సహా 18 మంది దుర్మరణం చెందారు.. బుధవారంనాడు జరిగిన ఈ సంఘటనలో మరో 10 మంది పిల్లలతో సహా 22 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు..జనావాసాల మధ్య హెలికాప్టర్ కుప్పకూలిందని,, హోం శాఖ మంత్రి డేనిస్ మోనాస్థిరిస్కీతో పాటు అదే శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు ఈ ప్రమాదంలో మరణించారని సంబంధిత వర్గాలు ధృవీకరించాయి..హెలికాప్టర్ కుప్పకూలిన వెంటనే మంటలు ఒక్కసారిగా ఎగిసి పడి, భవంతులకు నిప్పంటుకున్నట్టు సోషల్ మీడియోలో వచ్చిన వీడియోల్లో స్పష్టంమౌవుతొంది..
నెల్లూరు: నగర పాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజనుల్లో ఉన్న వాటర్ ప్లాంట్లలో తాగునీటి శుద్ధి, వాటర్ ప్యాకెట్లు, వాటర్…
అమరావతి: రాష్ట్రీయ స్వయం సేవక్ చీఫ్ మోహన్ భగవత్ రిజర్వేషన్స్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.ఆదివారం ఒక విద్యాసంస్థలో ప్రసంగిస్తూ…
నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లాలో పోలింగ్ విధులకు పోలింగ్ సిబ్బందిని ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. ఆదివారం…
44 డివిజన్ ఎన్నికల ప్రచారం.. నెల్లూరు: యువత భవిష్యత్తే...రాష్ట్ర భవిష్యత్ అని...మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆలోచన అని మాజీ…
అమరావతి: ఆర్చరీ వరల్డ్ కప్-2024లో భారత్ చరిత్ర సృష్టించింది..శనివారం షాంఘైలో జరిగిన ఈ టోర్నీలో భారత్ తొలిసారి హ్యాట్రిక్ గోల్డ్…
అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్ శనివారం మేనిఫెస్టో విడుదల చేశారు.కేవలం చేయగలిగినవి మాత్రమే చెబుతున్నామంటూ రెండు పేజీలతోనే మేనిఫెస్టో…
This website uses cookies.